Exclusive

Publication

Byline

ఆగస్టు 25, 2025 తెలుగు పంచాంగం.. అమృత కాలం, దుర్ముహుర్తం

Hyderabad, ఆగస్టు 25 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం. ... Read More


రియల్‌మీ పీ4 5జీ ఫస్ట్ సేల్ షురూ.. 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ ధర ఎంత?

భారతదేశం, ఆగస్టు 25 -- భారత మార్కెట్‌లో రియల్‌మీ పీ4 5జీ మొదటి సేల్ ఆగస్టు 25న మధ్యాహ్నం 12 గంటలకు ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది. కంపెనీ గత వారం రియల్‌మీ పీ4 ప్రోతో ఈ ఫోన్‌ను లాం... Read More


రోజూ మెంతుల నీరు తాగితే షుగర్ కంట్రోల్ అవుతుందా? పోషకాహార నిపుణులు చెబుతున్న వాస్తవాలివే

భారతదేశం, ఆగస్టు 25 -- ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని పట్టి పీడిస్తున్న సమస్య డయాబెటిస్. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేనప్పుడు లేదా అది సరిగా పనిచేయకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ప్... Read More


నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్.. 32 హత్యలు చేసిన కిల్లర్‌ను పట్టుకునే పోలీస్..

Hyderabad, ఆగస్టు 25 -- నెట్‌ఫ్లిక్స్ మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయీ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా గురించి ఈ మధ... Read More


వేసవిలో వర్ష కాలాన్ని చూపించడం అంత ఈజీ కాదు.. తుంబాడ్, 2018 సినిమాలకు ఏమాత్రం తీసిపోదు.. సినిమాటోగ్రాఫర్ కామెంట్స్

Hyderabad, ఆగస్టు 25 -- పొలిమేర, రజాకార్ వంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో కెమెరామెన్‌గా కుశేందర్ రమేష్ రెడ్డికి గుర్తింపు వచ్చింది. ఆయన సినిమాటోగ్రఫర్‌గా పని చేసిన లేటెస్ట్ మూవీ 'త్రిబాణధారి బార్బరిక్' ఆ... Read More


అమెరికాలో తగ్గుతున్న వలస జనాభా.. 50 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా!

భారతదేశం, ఆగస్టు 25 -- ప్రపంచంలోనే అతిపెద్ద వలసదారుల గమ్యస్థాన దేశాలలో అమెరికా ఒకటిగా ఉంది. జనవరి 2025లో 53.3 మిలియన్ల మంది వలసదారులు ఇక్కడ నివసించారు. ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద సంఖ్య. కానీ కేవలం... Read More


'అమృత్ భారత్ స్టేషన్'లో తెలంగాణ రైల్వే స్టేషన్లకు కొత్త కళ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భారతదేశం, ఆగస్టు 25 -- హైదరాబాద్‌: తెలంగాణలోని రైల్వే స్టేషన్ల రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్' ద్వారా స్టేషన్లలో ప్రపంచ స్థాయ... Read More


గ్రామీణ మహిళలకు టిడిపి సర్కార్ చేయూత: నెలకి రూ.12,000 ఆదాయం

భారతదేశం, ఆగస్టు 25 -- అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారతకు కృషి చేస్తోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్వయం సహాయక సంఘాల మహిళలను రవాణా సేవల రంగంలోకి ప్రోత్సహిస్తోంది. ఈ సరికొత్త పథకం ద్వారా 1,003... Read More


స్మార్ట్​ఫోన్​ లవర్స్​ గెట్​ రెడీ! సెప్టెంబర్​లో క్రేజీ గ్యాడ్జెట్స్​​ లాంచ్​- ఐఫోన్​ 17తో పాటు ఇవి కూడా..

భారతదేశం, ఆగస్టు 25 -- స్మార్ట్‌ఫోన్‌ల ప్రపంచంలో కొత్త లాంచ్‌ల సందడి మొదలైంది. గూగుల్ ఇప్పటికే తన పిక్సెల్ 10 సిరీస్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ నెలలో మరిన్ని ఎగ్జైటింగ్​ గ్యాడ్జెట్స్​ మార్కెట్​లోకి... Read More


వినాయక చవితి నాడు పొరపాటున కూడా ఈ 6 తప్పులు చేయకండి, లేదంటే సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది!

Hyderabad, ఆగస్టు 25 -- ప్రతీ సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి నాడు వినాయక చవితిని జరుపుకుంటాము. ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 27న వచ్చింది. ఆ రోజున వినాయకుని ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ... Read More