Exclusive

Publication

Byline

క్రైస్తవ సోదరులారా అందుకోండి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు, ఇదిగో అందమైన సందేశాలు కోట్‌లు

Hyderabad, ఏప్రిల్ 20 -- ఈస్టర్ పండుగ ఏసుక్రీస్తు మరణం పై సాధించిన విజయానికి గుర్తుగా నిర్వహించుకుంటారు. ఇది క్రైస్తవ సోదరులకు ఎంతో ముఖ్యమైనది. ఇది యేసు పునరుత్థానాన్ని సూచిస్తుంది. అలాగే లెంట్ సీజన్ ... Read More


ఓటీటీలో 23 సినిమాలు.. 2 రోజుల్లోనే స్ట్రీమింగ్.. తెలుగులో 4 మాత్రమే స్పెషల్.. ఇక్కడ చూసేయండి మరి!

Hyderabad, ఏప్రిల్ 20 -- ఓటీటీలోకి కేవలం రెండు రోజుల్లోనే 23 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అవన్నీ హారర్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ ఇతర జోనర్స్‌లో తెరకెక్కాయి. నెట్‌ఫ్ల... Read More


భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ కొత్త కుట్ర పన్నుతుందా? సరిహద్దు సమీపంలో కరకట్ట!

భారతదేశం, ఏప్రిల్ 20 -- బంగ్లాదేశ్‌లో అధికారం మారినప్పటి నుంచి భారత్‌తో సంబంధాలు క్షీణించాయి. ఇప్పుడు భారత్‌పై బంగ్లాదేశ్ మరో కుట్రకు తెరలేపింది. దక్షిణ త్రిపురలోని ముహూరి నది సమీపంలో కరకట్టను నిర్మిస... Read More


'చంద్రబాబు గారు... మీకు ఏ రకంగా మేయర్ పదవి వస్తుంది..? వైఎస్ జగన్ ప్రశ్నలు

Vizag,andhrapradesh, ఏప్రిల్ 20 -- విశాఖ మేయర్‌ సీటును కూటమి కైవసం చేసుకోవటాన్ని వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలిచ్చ... Read More


నాని నటించిన ఆ సినిమా చాలా ఇష్టం.. అతడితో కలిసి మూవీ చేయాలనుంది: పూజా హెగ్డే

భారతదేశం, ఏప్రిల్ 20 -- తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి హీరోయిన్ పూజా హెగ్డే నటించిన 'రెట్రో' సినిమా రిలీజ్‍కు రెడీ అవుతోంది. ఈ యాక్షన్ డ్రామా చిత్రం మే 1వ తేదీన విడుదల కానుంది. తెలుగులోనూ రిలీజ్ అవనుం... Read More


నాని నటించిన ఆ సినిమా చాలా ఇష్టం.. అతడితో కలిసి మూవీ చేయాలనుకుంది: పూజా హెగ్డే

భారతదేశం, ఏప్రిల్ 20 -- తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి హీరోయిన్ పూజా హెగ్డే నటించిన 'రెట్రో' సినిమా రిలీజ్‍కు రెడీ అవుతోంది. ఈ యాక్షన్ డ్రామా చిత్రం మే 1వ తేదీన విడుదల కానుంది. తెలుగులోనూ రిలీజ్ అవనుం... Read More


అమ్మో దెయ్యం! గ్రామంలో వదంతులు, ఇళ్లను ఖాళీ గ్రామస్థులు

భారతదేశం, ఏప్రిల్ 20 -- జీవనశైలిలో ఎన్నో సాంకేతికతో ముందుకు సాగుతున్న నేటి సమాజంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తీర్యాని మండలం లో మాత్రం భిన్నంగా కొనసాగుతోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తీర్యాని మండలంలోన... Read More


రూ.39 వేలకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 112 కి.మీ, లైసెన్స్ అవసరం లేదు

భారతదేశం, ఏప్రిల్ 20 -- చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా గిగ్ కేవలం రూ.39,999కే దొరుకుతుంది. తక్కువ ధర, లైసెన్స్ లేని వాహనం కావాలనుకునే వారికి ఇది అనువైనది. ఈ స్కూటర్‌కు రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ అవసరం ... Read More


అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, ఉచిత విద్యుత్ కనెక్షన్లకు గ్రీన్ సిగ్నల్- ప్రతి రైతుకు రూ.85 వేల ఆర్థికసాయం

భారతదేశం, ఏప్రిల్ 20 -- ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఎదురు చూస్తున్న రైతులకు 50 వేల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ కనెక్షన్లన... Read More


ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన హాలీవుడ్ బోల్డ్ మూవీ.. ఇంటెర్న్‌తో లేడీ సీఈవో శృంగారం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

భారతదేశం, ఏప్రిల్ 20 -- నికోల్ కిడ్‍మన్, హారిస్ డికిన్‍సన్ ప్రధాన పాత్రలు పోషించిన బేబీగర్ల్ చిత్రం బాక్సాఫీస్ సక్సెస్ సాధించింది. ఈ బోల్డ్ ఎరోటిక్ థ్రిల్లర్ మూవీ గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలో రిలీజై... Read More