Exclusive

Publication

Byline

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన 515 కోట్ల సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్- నలుగురు హీరోలు, 4 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!

Hyderabad, సెప్టెంబర్ 11 -- ఓటీటీలోకి ఇవాళ సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆ సినిమాలో ఏకంగా నలుగురు హీరోలు నటించారు. అంతేకాకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా ర... Read More


భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లో వైజాగ్ ఒకటి.. నేషనల్ సర్వేలో కీలక విషయాలు!

భారతదేశం, సెప్టెంబర్ 11 -- జాతీయ మహిళా కమిషన్ విడుదల చేసిన నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ ఉమెన్స్ సేఫ్టీ 2025 నివేదిక ప్రకారం, విశాఖపట్నం భారతదేశంలోని మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లో ... Read More


హైబీపీ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ ఒక్క అలవాటు చాలా ముఖ్యం: వైద్యులు చెబుతున్న ముఖ్యమైన విషయం

భారతదేశం, సెప్టెంబర్ 11 -- ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో చాలామందిని వేధిస్తున్న సమస్యలలో రక్తపోటు (బీపీ) ఒకటి. ఈ సమస్యను అదుపులో ఉంచడానికి చాలామంది ఆహారం, వ్యాయామంపై మాత్రమే దృష్టి పెడతారు. కానీ, ప్రముఖ ... Read More


Cars price drop : సిట్రోయెన్​ వాహనాలపై భారీగా ధరలు తగ్గింపు- హోండా కార్లపై కూడా..

భారతదేశం, సెప్టెంబర్ 11 -- కేంద్రం తెచ్చిన జీఎస్ట సంస్కరణలతో ఆటోమొబైల్​ కంపెనీలు తమ వాహనాలపై ప్రస్తుతం ఉన్న ధరలను తగ్గిస్తున్న విషయం తెలిసిందే! ఈ జాబితాలోకి సిట్రోయెన్​, హోండా కంపెనీలు తాజాగా చేరాయి. ... Read More


ఈ ఏడాది విజయ దశమి అక్టోబర్ 1న లేదా 2న? తేదీ, పూజా సమయం, రావణ దహనం, ఆయుధ పూజ సమయంతో పాటు పూర్తి వివరాలు తెలుసుకోండి!

Hyderabad, సెప్టెంబర్ 11 -- దసరా 2025: దసరా లేదా విజయ దశమి పండుగ అధర్మంపై మతం సాధించిన విజయానికి ప్రతీక. హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షంలో పదవ రోజున దసరా పండుగను ... Read More


'రీజినల్ రింగ్ రైల్' ప్రాజెక్టును త్వరగా చేపట్టండి - సీఎం రేవంత్ రెడ్డి

Telangana,hyderabad, సెప్టెంబర్ 11 -- తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స... Read More


ఉద్యోగ సంఘాలతో కొత్తగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

భారతదేశం, సెప్టెంబర్ 11 -- రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌(జేఎస్‌సీ)ని ఏర్పాటు చేసింది. ఇది ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు పనిచేస్తుంది. తాజాగా జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు ప... Read More


'పాప్ స్మియర్' పరీక్షతో అండాశయ క్యాన్సర్‌ను గుర్తించవచ్చా? 5 అపోహలపై స్పష్టత ఇదే

భారతదేశం, సెప్టెంబర్ 11 -- అండాశయ క్యాన్సర్ (Ovarian cancer) గురించి అపోహల కారణంగా చాలామందికి వ్యాధి నిర్ధారణ ఆలస్యమవుతుంది. ఇది చికిత్సను మరింత క్లిష్టతరం చేస్తుంది. ఆసుపత్రిలోని సర్జికల్ ఆంకాలజీ డైర... Read More


మిరాయ్‌ మూవీలో ప్రభాస్ సర్‌ప్రైజ్.. మిస్ కావద్దు.. థ్యాంక్స్ చెబుతూ తేజ సజ్జా పోస్ట్.. సినిమాలో రెబల్ స్టార్ రోల్ ఇదీ..

Hyderabad, సెప్టెంబర్ 11 -- మిరాయ్.. ఇప్పుడు అందరి కళ్లూ ఈ సినిమాపైనే. తేజ సజ్జా వరుసగా నటించిన రెండో సూపర్ హీరో మూవీ ఇది. అయితే ఈ మూవీ రిలీజ్ కు కొన్ని గంటల ముందు రెబల్ స్టార్ ప్రభాస్ ట్విస్ట్ ఇస్తూ ... Read More


హమ్మయ్యా.. తురకపాలెంలో పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తున్న అధికారులు!

భారతదేశం, సెప్టెంబర్ 11 -- గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో కేవలం 4 నెలల కాలంలో 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అంతుచిక్కని వ్యాధితో స్థానికుల్లో భయం మెుదలైంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు జాతీయ ... Read More