Exclusive

Publication

Byline

టీజీ ఎడ్‌సెట్‌ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ముఖ్య తేదీలివే

Telangana,hyderabad, జూలై 12 -- రాష్ట్రంలో బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్‌ - 2025 కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. అడ్మిషన్ల ప్రక్రియ కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ వివర... Read More


తెలంగాణలో పీజీ ప్రవేశాలు - ఆగస్టు 4 నుంచి 'సీపీగెట్' పరీక్షలు

Telangana,hyderabad, జూలై 12 -- రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ కోసం సీపీగెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆలస్యం ర... Read More


టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ - 2025 : ఇంజినీరింగ్ అభ్యర్థులకు మాక్ సీట్ల కేటాయింపు - మీ అలాట్‌మెంట్‌ ఇలా చెక్ చేసుకోండి

Telangana,hyderabad, జూలై 12 -- తెలంగాణ ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రక్రియ నడుస్తోంది. ఫస్ట్ వెబ్ ఆప్షన్లు పూర్తి కాగా. ఇవాళ మాక్ సీట్లను(ప్రాథమికంగా) కేటాయించనున్నారు. వెబ్ ఆప్షన్లు ఎంచుక... Read More


భద్రాచలం, ధవళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి - లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు

Telangana,andhrapradesh, జూలై 12 -- ఎగువ రాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికా... Read More


నల్లమలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మిస్సింగ్ - 10 రోజుల తర్వాత శవం లభ్యం..!

Telangana,nagarkurnool, జూలై 12 -- నాగర్ కర్నూల్ జిల్లాలో అటవీశాఖలో పని చేస్తున్న బీట్ ఆఫీసర్ 10 రోజుల కిందట అదృశ్యమయ్యాడు. అతని జాడ కోసం గాలిస్తుండగా. అటవీ ప్రాంతంలోనే తీవ్ర గాయాలతో ఉన్న అతని మృతదేహా... Read More


చెన్నైలో డ్రైవర్ మర్డర్ - తెరపైకి జనసేన నేత పేరు..! వెలుగులోకి సంచలన విషయాలు

Andhrapradesh, జూలై 12 -- శ్రీకాళహస్తికి చెందిన రాయుడు అనే యువకుడు తమిళనాడులోని చెన్నైలో దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. చెన్నైలోని సమీపంలోని కూవం నదిలో అతని మృతదేహాం లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమో... Read More


ప్రతి మండలానికి 4 నుంచి 6 మంది సర్వేయర్లు - త్వరలోనే నియామకం..!

Telangana,hyderabad, జూలై 12 -- భూ స‌మ‌స్య‌ల‌పై సామాన్యుల‌కు మెరుగైన సేవ‌లందిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒ... Read More


పర్యాటకులకు అలర్ట్ - శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్

Andhrapradesh, జూలై 12 -- శ్రీశైలం రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ సంభవించింది. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో రద్దీ మరీ ఎక్కువైంది. ... Read More


పర్యాటకలకు అలర్ట్ - శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్

Andhrapradesh, జూలై 12 -- శ్రీశైలం రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ సంభవించింది. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో రద్దీ మరీ ఎక్కువైంది. ... Read More


'మన న్యాయ వ్యవస్థలోని సవాళ్లను సరిదిద్ధాల్సిన అవసరం ఉంది' - సీజేఐ బీఆర్‌ గవాయ్‌

Telangana,hyderabad, జూలై 12 -- భారత న్యాయ వ్యవస్థ ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ... Read More