Exclusive

Publication

Byline

గోదావరి - బనకచర్ల ప్రాజెక్ట్ : మా నీటి హక్కుల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం - సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, జూలై 1 -- గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణకు నీటి కేటాయింపులు, హక్కుల సాధన కోసం స్పష్టమైన విధానంతో ముందుకు వెళతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు పక... Read More


పాశమైలారం ప్రమాద ఘటన : మృతుల కుటుంబాలకు రూ. కోటి నష్ట పరిహారం ఇప్పిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

Telangana,hyderabad, జూలై 1 -- సంగారెడ్డి జిల్లా : పాశమైలారం పేలుడు ఘటనాస్థలిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. సిగాచి పరిశ్రమను పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్షించారు. పరిశ్రమ అనుమతులు, భ... Read More


ఇప్ప‌టివ‌ర‌కు 3 ల‌క్ష‌ల 'ఇందిరమ్మ ఇండ్లు ' మంజూరు - త్వరలోనే పట్టణ ప్రాంతాల్లోనూ నిర్మాణాలు.!

Telangana,hyderabad, జూన్ 30 -- నిరుపేద‌లకు గృహ వ‌స‌తి క‌ల్పించ‌డంలో భార‌త దేశంలోనే తెలంగాణ రాష్ట్రం త‌ల‌మానికంగా నిలిచేలా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేప‌డుతున్నామ‌ని రాష్ట్ర హౌసింగ్‌ శాఖ మంత్రి పొం... Read More


హైడ్రా 'మాన్సున్ ఎమర్జెన్సీ టీమ్స్' వచ్చేస్తున్నాయ్ - జులై 1 నుంచే విధులు

Telangana,hyderabad, జూన్ 29 -- వ‌ర్షాకాలం వ‌ర‌ద ముప్పు నుంచి న‌గ‌రాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన మాన్సూన్ ఎమ‌ర్జ‌న్సీ టీమ్‌(ఎంఈటీ)లు సిద్ధ‌మ‌య్యాయి. టెండ‌ర్ల ప్ర‌క్రియ‌ను పూర్తి చేసిన త‌ర్వాత ఎంపిక చే... Read More


హైడ్రా 'మాన్సున్ ఎమర్జెన్సీ టీమ్స్' వచ్చేస్తున్నాయ్ - జులై 1వ నుంచే విధులు

Telangana,hyderabad, జూన్ 29 -- వ‌ర్షాకాలం వ‌ర‌ద ముప్పు నుంచి న‌గ‌రాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన మాన్సూన్ ఎమ‌ర్జ‌న్సీ టీమ్‌(ఎంఈటీ)లు సిద్ధ‌మ‌య్యాయి. టెండ‌ర్ల ప్ర‌క్రియ‌ను పూర్తి చేసిన త‌ర్వాత ఎంపిక చే... Read More


జూరాల ప్రాజెక్ట్‌కు భారీ వరద - 12 గేట్లు ఎత్తి నీటి విడుదల, శ్రీశైలానికి పెరిగిన వరద

Telangana, జూన్ 29 -- కృష్ణా బేసిన్ లో భారీగా వరద పారుతోంది. దీంతో జూరాల ప్రాజెక్ట్‌కు వరద నీరు వచ్చిచేరుతోంది. దీంతో 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో లక్షా 30 వేల క్యూసెక్... Read More


'దోస్త్' థర్డ్ ఫేజ్ సీట్లు కేటాయింపు - మీ అలాట్ మెంట్ ఇలా చెక్ చేసుకోండి

Telangana, జూన్ 29 -- తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ - 2025 ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఫస్ట్, సెకండ్ ఫేజ్ ప్రక్రియలు పూర్తి అయ్యాయి. అయితే తాజాగా థర్డ్ ఫేజ్ సీట్లను విద్యా... Read More


ఫ్యూచర్ సిటీ కోసం భూసేకరణను త్వరగా పూర్తి చేయండి - సీఎం రేవంత్ ఆదేశాలు

Telangana,hyderabad, జూన్ 29 -- భారత్ ఫ్యూచర్ సిటీ కోసం భూ సేకరణ ప్రక్రియను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే పారిశ్రామ... Read More


ఆగస్టు 15 నుంచే 'ఉచిత బస్సు స్కీమ్' - అదనంగా 2,536 బస్సులు..! ఏపీ సర్కార్ అంచనాలివే

భారతదేశం, జూన్ 29 -- ఎన్నికల్లో హమీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకంలోని మరో పథకం అమలుకు కూటమి ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈ ఏడాది ఆగస్ట్ 15 నుంచి... Read More


ఆగస్టు 15 నుంచే 'ఉచిత బస్సు స్కీమ్' - అదనంగా 2,045 బస్సులు..! ఏపీ సర్కార్ అంచనాలివే

భారతదేశం, జూన్ 29 -- ఎన్నికల్లో హమీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకంలోని మరో పథకం అమలుకు కూటమి ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈ ఏడాది ఆగస్ట్ 15 నుంచి... Read More