Exclusive

Publication

Byline

అనంతపురంలోని ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు!

భారతదేశం, జూలై 15 -- మీకు సెంట్రల్ యూనివర్సిటీలో పని చేయాలనే ఆసక్తి ఉందా? అయితే మీ కోసం నాన్ టీచింగ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ వెలువడింది. అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీలో ఔట్‌సోర్సింగ్... Read More


ఎంపీ మిథున్ రెడ్డికి షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు!

భారతదేశం, జూలై 15 -- ఏపీ మద్యం కేసుకు సంబంధించి రోజుకో అప్డేట్ వస్తూనే ఉంది. ఈ కేసు సంచలనంగా మారింది. ఇందులో కీలక వ్యక్తులు ఉండటంతో అందరికీ ఆసక్తి నెలకొంది. మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హై... Read More


తెలంగాణ 1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యానికి పారిశ్రామికవేత్తల సహకారం కావాలి : సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, జూలై 15 -- హైదరాబాద్‌ శామీర్‌పేట జీనోమ్‌వ్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఐకోర్ బయోలాజిక్స్ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. జీనోమ్‌వ్యాలీలోని పరి... Read More


రైల్వే బీఎల్‌డబ్ల్యూ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్.. ఐటీఐ, నాన్-ఐటీఐ వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు!

భారతదేశం, జూలై 15 -- మీరు కూడా భారతీయ రైల్వేలో అప్రెంటిస్‌షిప్‌గా చేరాలనుకుంటే మీకోసం మంచి అవకాశం ఉంది. బనారస్ లోకోమోటివ్ వర్క్స్(బీఎల్‌డబ్ల్యూ) అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదలైంది. మీరు అధికారిక వెబ్‌స... Read More


ఏపీఎల్ వేలంలో విశాఖ కుర్రాడికి అత్యధిక ధర.. నితీష్ కుమార్ రెడ్డి, హనుమ విహారి ఎంత ధర పలికారు?

భారతదేశం, జూలై 15 -- విశాఖలోని ఓ హోటల్‌లో ఏపీఎల్ సీజన్ 4కు సంబంధించి క్రీడాకారుల వేలం నిర్వహించారు. ఇందులో విశాఖకు చెందిన పైలా అవినాష్ అనే కుర్రాడిని రాయల్స్ ఆఫ్ రాయలసీమ రూ.11.05 లక్షలకు సొంతం చేసుకుం... Read More


అమెజాన్‌లో సింగిల్ ఛార్జ్‌తో 175 కి.మీ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్.. 8 ఏళ్ల వారంటీ ప్లాన్!

భారతదేశం, జూలై 14 -- ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కంపెనీ ఒబెన్ ఎలక్ట్రిక్ తన పాపులర్ సిటీ కమ్యూటర్ ఎలక్ట్రిక్ బైక్ రోర్ ఈజెడ్‌ను అమెజాన్‌లో అందుబాటులో ఉంచింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా దేశవ్యాప్తంగా... Read More


ఎల్జీ నుంచి కొత్త టీవీలు.. అద్భుతమైన ఏఐ ఫీచర్లు, అదిరిపోయే సౌండ్ కూడా!

భారతదేశం, జూలై 14 -- ఎల్జీ 2025 ఓఎల్ఈడీ ఈవో, క్యూఎన్ఈడీ ఈవో అనే కొత్త టీవీలను భారత్‌లో లాంచ్ చేసింది. కంపెనీకి చెందిన ఈ కొత్త టీవీలు తాజా ఆల్ఫా ఏఐ ప్రాసెసర్ జెన్ 2పై పనిచేస్తాయి. ఓఎల్ఈడీ ఈవోలో కంపెనీ ... Read More


టాటా టెక్నాలజీస్ క్యూ1 ఫలితాలు.. రూ. 170 కోట్ల నికర లాభం.. కానీ ఆదాయం 2 శాతం తగ్గింది!

భారతదేశం, జూలై 14 -- టాటా టెక్నాలజీస్ తన మొదటి త్రైమాసిక ఫలితాలను జూలై 14, 2025న వెల్లడించింది. నికర లాభం 5 శాతం పెరిగి రూ.170 కోట్లకు చేరుకుంది. ఆదాయం 2 శాతం తగ్గి రూ.1,244 కోట్లకు చేరుకుంది. గత త్రై... Read More


మార్కెట్‌లోకి వివో ఎక్స్200 ఎఫ్ఈ.. లాంచ్ ఆఫర్ కింద ఈ బెనిఫిట్స్!

భారతదేశం, జూలై 14 -- వివో ఎక్స్ 200 ఎఫ్ఈ భారత మార్కెట్లో విడుదలైంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లోకి వచ్చిన ఈ డివైజ్ కెమెరా పరంగా బ్రహ్మాండంగా ఉంది. ఈ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్ నుంచి కొను... Read More


ఎయిమ్స్‌లో 3501 పోస్టులకు నోటిఫికేషన్.. స్టెనోగ్రాఫర్‌తోపాటు పలు ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్!

భారతదేశం, జూలై 14 -- ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువతకు శుభవార్త. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) మొత్తం 3501 యూడీసీ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, ఇతర గ్రూప్ బీ అండ్ సీ... Read More