భారతదేశం, డిసెంబర్ 31 -- పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీటిని మళ్లించడంపై తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్తో పోరాడుతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావిస్తూ.. దీనిని ఇప్పుడు పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ (PNLP)గా మార్చారని అని చెప్పారు. 'ఈ ప్రాజెక్టులు 1980 గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్, పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు ఇచ్చిన CWC- TAC క్లియరెన్స్, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, కేంద్ర జల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నాయని తెలంగాణ నిరంతరం వాదిస్తోంది.' అని ఉత్తమ్ కుమార్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రణాళికల గురించి తెలుసుకున్న తర్వాత.. కేంద్రానికి లేఖలు పంపినట్టుగా మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఏపీ ఉల్లంఘనల కారణంగా అంచనాలను తిరస్కరించాలని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.