భారతదేశం, ఆగస్టు 5 -- మంచి స్మార్ట్ఫోన్ కొనడానికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటే పొరపాటే. స్మార్ట్ఫోన్ల కోసం ఖర్చు చేయడానికి ప్రతి ఒక్కరికీ బడ్జెట్ ఉండదు. కానీ తక్కువ... Read More
భారతదేశం, ఆగస్టు 5 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10వ తరగతి సప్లిమెంటరీ/కంపార్ట్మెంట్ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు సీబీఎస్ఈ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను అధ... Read More
భారతదేశం, ఆగస్టు 5 -- హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) 2025 జూలై నెలలో రికార్డు సృష్టించింది. ఈ నెలలో 5.15 లక్షల యూనిట్లను విక్రయించడం ద్వారా హీరో మోటోకార్ప్ను అధిగమించి హోండా దేశం... Read More
భారతదేశం, ఆగస్టు 5 -- ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ధరాలి గ్రామంలోని ఖీర్ గంగా నదిలో భయంకరమైన వరద సంభవించింది. వరద కారణంగా 20 నుండి 25 హోటళ్ళు, నివాసాలు కొట్టుకుపోయాయి. స్థానికుల నుండి అందిన సమాచారం ప్ర... Read More
భారతదేశం, ఆగస్టు 5 -- చాలా మంది బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటారు. బంగారాన్ని తాకట్టు పెట్టి, వ్యక్తిగత రుణాలు తీసుకుంటారు. అయితే ఆస్తిని తాకట్టు పెట్టి బ్యాంకుల నుండి కూడా రుణాలు పొందవచ్చు. ఇటీవలి కా... Read More
భారతదేశం, ఆగస్టు 5 -- పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ కలపడం మంచిది కాదు అని సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇథనాల్ కారణంగా వాహనం దెబ్బతింటుందని ప్రచారం జరిగింది. దీనిపై కేంద్రం తాజాగా క్లారిటీ ఇచ్చ... Read More
భారతదేశం, ఆగస్టు 4 -- భారత్పై డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులు కొనసాగిస్తూనే ఉన్నారు. భారత్పై సుంకాన్ని గణనీయంగా పెంచుతామని ట్రంప్ సోమవారం తాజా హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా వస్తువులపై భారత్ అధి... Read More
భారతదేశం, ఆగస్టు 4 -- ఇప్పుడు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) మార్కెట్లో విన్ఫాస్ట్ ఆటో లిమిటెడ్ పేరుతో మరో పెద్ద సంస్థ ఉంది. వియత్నాం దిగ్గజం తమిళనాడులోని తూత్తుకుడిలో తన మొదటి భారతీయ, మూడో గ్లోబల... Read More
భారతదేశం, ఆగస్టు 4 -- వారణాసిలో ప్రమాద స్థాయిని దాటినా గంగానది నీటిమట్టం పెరుగుతూనే ఉంది. అత్యంత ప్రసిద్ధి చెందిన నమో ఘాట్ నుంచి మణికర్ణిక, హరిశ్చంద్ర వరకు అన్ని ఘాట్లు పూర్తిగా నీట మునిగాయి. గోదౌలియా... Read More
భారతదేశం, ఆగస్టు 4 -- కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు కలిసి... Read More