Exclusive

Publication

Byline

పరేడ్ గ్రౌండ్స్‌లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!

భారతదేశం, జనవరి 13 -- 2026 జనవరి 13 నుండి 15 వరకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో 'ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్' సందర్భంగా మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.... Read More


కళ్ల ముందే మంటల్లో కాలిబూడిదైన ఊరు.. బాధితులకు కొత్త ఇళ్లు, ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం

భారతదేశం, జనవరి 13 -- సంక్రాంతి పండుగ దగ్గరకొచ్చింది. కానీ ఓ ఊర్లో ఈ సమయంలో విషాదం నెలకొన్నది. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని సార్లంకపల్లె గిరిజన తండాలో సోమవారం రాత్రి ఘోరమైన అగ్నిప్రమాదం జరిగింది... Read More


విజయవాడ దుర్గగుడిలో అపచార ఘటనపై ఈవో కీలగ ఆదేశాలు.. బాధ్యులకు నోటీసులు

భారతదేశం, జనవరి 12 -- విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గమ్మ సన్నిధిలో అపచారంపై ఆలయ ఈవో శీనా నాయక్ స్పందించారు. ఈ ఘటనపై బాధ్యులకు మెమోలు జారీ చేశారు. ఇప్పటికే అపచార ఘటనపై విచారణకు ఈవో కమిటీని ఏర్... Read More


ట్రాఫిక్ చలాన్ పడిన వెంటనే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అవ్వాలి : సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, జనవరి 12 -- తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో Arrive Alive రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని... Read More


పవన్‌ కళ్యా‌ణ్‌కు అరుదైన గౌరవం.. టైగర్‌ ఆఫ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌

భారతదేశం, జనవరి 12 -- ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారికంగా కెంజుట్సులో చేరారు. ఇది అన్ని శాస్త్రీయ జపనీస్ కత్తిసాము పాఠశాలలకు ఒక సాధారణ పదంగా చెబుతారు. పవన్ కళ్యాణ్‌... Read More


ఉపాధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ దిశగా భారతీయ యువతను సిద్ధం చేస్తున్న ఏఐ విద్య

భారతదేశం, జనవరి 12 -- దేశం మారుతోంది.. తరగతి గదులు అనేవి కెరీర్ విజయానికి సంబంధించి సాంప్రదాయ రూల్స్‌ను తిరగరాస్తున్నాయి. నేటి విద్య డిగ్రీ పూర్తయ్యే సమయానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం మాత్రమే కాదు.. ... Read More


'అన్ని సేవ‌లూ మ‌న‌మిత్ర, ఆన్‌లైన్‌లోనే అందివ్వాలి.. అవేర్ వినియోగించుకోవాలి'

భారతదేశం, జనవరి 12 -- ప్రభుత్వంలోని ప్రతీ శాఖ ప్రజ‌ల‌కు అందించే అన్ని సేవ‌ల‌ను త‌ప్పనిస‌రిగా ఆన్‌లైన్‌లోనూ, మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌లోనే అందించాల‌ని ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యద‌ర్శి భాస్కర్ కాటంనే... Read More


తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో 15 శాతం వరకు కోత : సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, జనవరి 12 -- పిల్లలు, సీనియర్ సిటిజన్ల కోసం వినూత్న కార్యక్రమాలైన బాల భరోసా పథకం, ప్రణామ్ డే కేర్ సెంటర్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 37 ప్రదేశాలలో ఒక్కొక్కటి రూ.1 కోటి వ్యయంతో నిర్మి... Read More


ఉద్యోగులకు సంక్రాంతి గిఫ్ట్.. డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, జనవరి 12 -- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా కరవు భత్యం(డీఏ)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరిం... Read More


ఉద్యోగులకు డీఏ ప్రకటన.. జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణకు కమిషన్

భారతదేశం, జనవరి 12 -- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా కరవు భత్యం(డీఏ)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరిం... Read More