భారతదేశం, అక్టోబర్ 29 -- ముంథా తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. మరోవైపు తుఫాన్ తీవ్రత దాటికి ... Read More
భారతదేశం, అక్టోబర్ 29 -- మహేష్ బాబు మేనకోడలు జాన్వీ తెలుసా? టాలీవుడ్ లో నటిగానూ పేరుగాంచిన మహేష్ అక్క మంజుల కూతురు ఈమె. కొన్నాళ్ల కిందట ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ఇప్పుడామె సిల్వర్ ... Read More
భారతదేశం, అక్టోబర్ 29 -- ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ జరుగుతుండగా.... ముందుగా ప్రకటించిన షెడ్యూల్ లో పలు మార్పులు చేశారు. తుఫాన్ ఎఫెక్ట్ ... Read More
భారతదేశం, అక్టోబర్ 29 -- జాతీయ రహదారి 44పై ప్యారడైజ్ జంక్షన్-డైరీ ఫామ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు మెుదలుకానున్న నేపథ్యంలో ఈ నెల 30.10.2025 నుంచి ట్రాఫిక్ మళ్లింపు ఉండనుంది. దాదాపు తొ... Read More
భారతదేశం, అక్టోబర్ 29 -- పాపులర్ కొరియన్ మూవీ 'ట్రైన్ టు బుసాన్', మార్వెల్ మూవీ 'ఎటర్నల్స్' వంటి వాటిలో నటించి అంతర్జాతీయ ప్రేక్షకులకు దగ్గరైన కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ. ఇప్పుడతడు ఇండియన్ ఫిల్మ్ ఇం... Read More
భారతదేశం, అక్టోబర్ 29 -- బుధవారం ట్రేడింగ్ సెషన్లో బ్లూ క్లౌడ్ సాఫ్ట్టెక్ సొల్యూషన్స్ షేరు ధర అనూహ్యంగా పెరిగింది. అమెరికాకు చెందిన ఐఓటీ (IoT) సంస్థ బైట్ ఎక్లిప్స్ తో వ్యూహాత్మక $15 మిలియన్ల అవగాహన ... Read More
భారతదేశం, అక్టోబర్ 29 -- ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ రెనాల్ట్ ఇండియా భారతీయ మార్కెట్లో తమ అత్యంత ప్రజాదరణ పొందిన డస్టర్ ఎస్యూవీని తిరిగి తీసుకొన్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఒకప్పుడు దేశంలో సంచలనం సృష... Read More
భారతదేశం, అక్టోబర్ 29 -- మహారాష్ట్రలో రైతుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. రుణభారంతో సతమతమవుతున్న అన్నదాతలకు వెంటనే, షరతులు లేకుండా పూర్తి రుణమాఫీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, ప్రహార్ జనశక్త... Read More
భారతదేశం, అక్టోబర్ 29 -- టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సీసిరోలియో.. మాస్ జాతర ప్రీరిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను ఈరోజు బతికి ఉండటానికి కారణంగా రవితేజ సర్ అని అతడు అనడం గమ... Read More
భారతదేశం, అక్టోబర్ 29 -- రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులన్నింటిపైనా సమగ్రమైన అధ్యయనం పూర్తి చేసి నివేదికలను తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల వారి... Read More