భారతదేశం, డిసెంబర్ 22 -- గుజరాత్ కేంద్రంగా వైద్య సేవలు అందిస్తున్న 'గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ' హాస్పిటల్స్ లిమిటెడ్ తన పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)తో నేడు ఇన్వెస్టర్ల ముందుకు వచ్చింది. డిసెంబర్ 22న ప్రారంభమైన ఈ సబ్స్క్రిప్షన్ ప్రక్రియ బుధవారం (డిసెంబర్ 24) వరకు కొనసాగుతుంది. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను సంస్థ విస్తరణ, రుణాల చెల్లింపుల కోసం ఉపయోగించనుంది. ఈ నేపథ్యంలో ఈ ఐపీఓకు సంబంధించిన ముఖ్య విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ ఐపీఓ షేరు ధరను రూ. 108 నుంచి రూ. 114 గా నిర్ణయించారు. మొత్తం రూ. 250.80 కోట్ల సమీకరణ లక్ష్యంగా 2.20 కోట్ల కొత్త షేర్లను విక్రయిస్తోంది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) లేకపోవడం గమనార్హం.
అంటే ఈ నిధులన్నీ నేరుగా కంపెనీ ఖాతాకే వెళ్తాయి.
లాట్ సైజ్: కనీసం 128 షేర్లకు దరఖాస్తు చేయాలి. అంటే రిటైల్ ఇన్వెస్టర్లు కనీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.