Exclusive

Publication

Byline

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న అస‌లు సుమిత్ర కూతురే కాదు-ఆవేశంతో ఊగిపోయిన శివ నారాయ‌ణ‌-భయంతో వణికిపోయిన జ్యో

భారతదేశం, జనవరి 21 -- కార్తీక దీపం 2 టుడే జనవరి 21 ఎపిసోడ్ లో కార్తీక్ చిన్నప్పటి అమ్మాయి గెటప్ ఫొటో గురించి చెప్పమని దీప అడుగుతుంది. అప్పుడు సుమిత్ర నవ్వుతూ కాంచన వదినకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. కార్త... Read More


గ్రీన్ అమ్మోనియో తయారీ కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టండి.. జెరా గ్లోబల్ సీఈవోతో లోకేశ్

భారతదేశం, జనవరి 21 -- జపాన్‌కు చెందిన ప్రముఖ రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ జెరా(JERA) గ్లోబల్ సీఈవో అండ్ చైర్ యుకియో కానితో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్‌లో భేటీ అయ్యారు. జపాన్, ఇతర ఆసి... Read More


టయోటా ఎబెల్లా vs హ్యుందాయ్ క్రెటా ఈవీ: ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల పోరులో గెలుపెవరిది?

భారతదేశం, జనవరి 21 -- భారతదేశంలో మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (SUV) సెగ్మెంట్ ఇప్పుడు హాట్ కేకులా మారుతోంది. హైబ్రిడ్ కార్లతో ఇప్పటివరకు మార్కెట్‌ను ఏలిన టయోటా, ఇప్పుడు తన మొట్టమొదటి పూర్తిస్థాయి ఎలక... Read More


నేటి స్టాక్ మార్కెట్‌లో నిపుణుల 4 సిఫారసులు

భారతదేశం, జనవరి 21 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ దేశాలపై టారిఫ్ ఆంక్షలు విధిస్తామన్న హెచ్చరికలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. దీనికి తోడు దేశీయంగా కంపెనీల మూడో త్రైమాసిక (Q3) ... Read More


మరణానికి కొన్ని నెలల ముందు.. భార్య హేమా మాలినితో సూపర్ హిట్ సాంగ్ కు ధర్మేంద్ర డ్యాన్స్.. వీడియో వైరల్

భారతదేశం, జనవరి 21 -- బాలీవుడ్​కు ఎంతో ప్రియమైన జంట ధర్మేంద్ర, హేమా మాలిని. వీరిద్దరూ తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ అభిమానులను కట్టిపడేశారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి 1991లో వచ్చిన 'ఆస్ పాస్' చిత్రంలోని ... Read More


చిన్న వ్యాపారాలకు ఊతం: సిడ్బీలో రూ. 5,000 కోట్ల పెట్టుబడికి కేంద్రం నిర్ణయం

భారతదేశం, జనవరి 21 -- దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న MSME రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌... Read More


సింగరేణిలో ఏ రకమైన జోక్యం, అధికారమూ కేంద్ర ప్రభుత్వానికి లేదు.. సీబీఐ దర్యాప్తునకు రాష్ట్రం అనుమతి కావాలి : కిషన్ రెడ్డి

భారతదేశం, జనవరి 21 -- సింగరేణిలో తెలంగాణ రాష్ట్రం వాటా 51 శాతం, కేంద్రం వాటా 49 శాతం ఉన్నా.. అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏ రకమైన జోక... Read More


సింగరేణిలో ఏ రకమైన జోక్యం, అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు : కిషన్ రెడ్డి

భారతదేశం, జనవరి 21 -- సింగరేణిలో తెలంగాణ రాష్ట్రం వాటా 51 శాతం, కేంద్రం వాటా 49 శాతం ఉన్నా.. అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏ రకమైన జోక... Read More


బాక్సాఫీస్ బాస్.. అంతటా చిరు క్రేజ్.. మన శంకర వర ప్రసాద్ గారు 9వ రోజు కలెక్షన్లు

భారతదేశం, జనవరి 21 -- సంక్రాంతి సెలవులు అయిపోయినా, వీక్ డేస్ లోనూ బాక్సాఫీస్ దగ్గర చిరంజీవి క్రేజ్ కొనసాగుతోంది. కలెక్షన్లు కాస్త తగ్గినా మన శంకర వర ప్రసాద్ గారు మూవీ వసూళ్ల జోరు కొనసాగుతోంది. చిరంజీవ... Read More


పంచాయత్ సీజన్ 5 ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. బ్లాక్‌బస్టర్ కామెడీ వెబ్ సిరీస్ చివరి సీజన్ ఇదే

భారతదేశం, జనవరి 21 -- అమెజాన్ ప్రైమ్ వీడియోలో సూపర్ హిట్ అయిన రూరల్ డ్రామా 'పంచాయత్' (Panchayat) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫులేరా అనే ఊరి చుట్టూ తిరుగుతూ, కడుపుబ్బా నవ్వించే సిరీస్ ఇదే.... Read More