Exclusive

Publication

Byline

ఏఐతో చాలా ప్రమాదం.. పోజులు మార్చి చెడుగా ఫొటోలు.. కొన్నిసార్లు షాక్ అయ్యా: కీర్తి సురేష్

భారతదేశం, నవంబర్ 26 -- ఏఐతో ప్రమాదం, ఈ టెక్నాలజీ ఉపయోగించి చెడుగా మారుస్తున్న ఫొటోలపై మహానటి కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన రాబోయే చిత్రం 'రివాల్వర్ రీటా' ప్రచారంలో భాగంగా ఏఐ దుర్వినియోగం గ... Read More


ఏపీ ప్రజలకు సంక్రాంతి పండగ ఆఫర్ - చేనేత వస్త్రాలపై 40 శాతం డిస్కౌంట్..!

భారతదేశం, నవంబర్ 26 -- రాష్ట్ర ప్రజలకు ఆప్కో మరోసారి శుభవార్త తెలిపింది. వినియోగదారుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని వచ్చే సంక్రాంతి వరకూ ఆప్కో షో రూమ్ ల ద్వారా 40 శాతం డిస్కౌంట్ కు చేనేత వ... Read More


కాళీ మాత విగ్రహానికి మేరీ మాత రూపంలో అలంకరణ.. ముంబైలో షాకింగ్​ ఘటన!

భారతదేశం, నవంబర్ 26 -- ముంబైలో షాకింగ్​ ఘటన చోటుచేసుకుంది! చెంబూరు ప్రాంతంలోని ఓ ఆలయంలో కాళీ మాత విగ్రహాన్ని మేరీ మాత రూపంలో అలంకరించడం భక్తులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ పరిణామంపై హిందూ సంస్థలు త... Read More


ఏపీకి మరో భారీ పెట్టుబడి: రూ. 91,600 కోట్ల AI డేటా సెంటర్ల కోసం రిలయన్స్ జేవీ ప్లాన్

భారతదేశం, నవంబర్ 26 -- రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు భాగస్వామ్యం ఉన్న జాయింట్ వెంచర్ (JV) 'డిజిటల్ కనెక్షన్' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజ... Read More


ఈ హారర్ మూవీలో న్యూడ్ సీన్లు లేవు కానీ బోల్డ్ సీన్లు చాలానే ఉన్నాయి.. స్కర్ట్ కిందికి లాగమన్నారు: హీరోయిన్ కామెంట్స్

భారతదేశం, నవంబర్ 26 -- సినిమాలో పాత్ర డిమాండ్ చేస్తే ఏదైనా చేయడానికి రెడీ అని అంటుంటారు హీరోయిన్లు. తాజాగా తమిళ నటి ఆండ్రియా జెరేమియా కూడా అలాంటి కామెంట్సే చేసింది. తన నెక్ట్స్ హారర్ మూవీ పిశాచి 2 సిన... Read More


అరుదైన ఎర్త్ మాగ్నెట్‌ల తయారీకి రూ. 7,280 కోట్ల పథకం.. కేబినెట్ ఆమోదం

భారతదేశం, నవంబర్ 26 -- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నవంబర్ 26న సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా 'రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్‌ల (REPM) తయారీని ప్రోత్సహించే... Read More


ఒకేసారి 2 అల్పపీడనాలు...! ఏపీకి మరోసారి వర్ష సూచన, ఐఎండీ హెచ్చరికలు

భారతదేశం, నవంబర్ 26 -- మలక్కా జలసంధి ప్రాంతాల్లో వాయుగుండం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది.గురువ... Read More


హైదరాబాద్‌లో ఫేక్ ఐటీ కంపెనీ.. మోసపోయిన 400 మంది.. ఒక్కొక్కరి దగ్గర రూ.3 లక్షలు వసూలు!

భారతదేశం, నవంబర్ 26 -- మాదాపూర్‌లోని ఒక నకిలీ ఐటీ కంపెనీ కొన్ని వందల మంది నిరుద్యోగులను మోసం చేసింది. శిక్షణ, ఉద్యోగ నియామకాల కోసం బాధితులను భారీ మొత్తంలో డబ్బు చెల్లించేలా చేసి మోసగించింది. నిరుద్యోగ... Read More


ఒంగోలు ఎయిర్‌పోర్ట్‌కు డీపీఆర్ పనులు ప్రారంభం.. ఈ గ్రామాల్లో భూ సర్వే

భారతదేశం, నవంబర్ 26 -- ఒంగోలు విమానాశ్రయం కోసం వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం అవుతోంది. కోల్‌కతాకు చెందిన ఒక ప్రైవేట్ ఏజెన్సీ బృందం, ఒంగోలు-కొత్తపట్నం రహదారిలోని అల్లూరు, ఆలూరు గ్రామాలలో భ... Read More


ఓటీటీలోకి ఈ వారం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో వస్తున్న టాప్ 5 సినిమాలు ఇవే.. ఇక్కడ చూడండి

భారతదేశం, నవంబర్ 26 -- ఈవారం ఓటీటీలో సౌత్ భాషలకు చెందిన కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ వస్తున్నాయి. వీటిలో ఒక మాస్ యాక్షన్ మూవీ, ఒక క్రేజీ కామెడీ, ఒక ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్, ఒక సైకలాజికల్ డ్రామా ... Read More