భారతదేశం, జనవరి 22 -- వచ్చే కేంద్ర బడ్జెట్లో కేవలం ఆసుపత్రుల విస్తరణపైనే కాకుండా, తల్లీబిడ్డల ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని డాక్టర్ కృష్ణ ప్రసాద్ వున్నం అభిప్రాయపడ్డారు. గతేడాది వైద్యారోగ్యం, వైద్య విద్యకు నిధుల కేటాయింపు పెంచడం శుభపరిణామమని పేర్కొన్న ఆయన, ఈసారి మరింత స్పష్టమైన ప్రణాళిక అవసరమని నొక్కి చెప్పారు.
క్షేత్రస్థాయిలో వైద్య సేవల బలోపేతం గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ప్రసూతి, నవజాత శిశువుల సంరక్షణ, పీడియాట్రిక్ వైద్యానికి భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ప్రారంభ స్క్రీనింగ్ పరీక్షలు, పోషకాహార పథకాలు, హై-రిస్క్ గర్భధారణ నిర్వహణ, నవజాత శిశువుల ఐసీయూ (NICU) సదుపాయాలపై బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇవి మరణాల రేటును తగ్గించడమే కాకుండా, భవిష్యత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.