భారతదేశం, జనవరి 22 -- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలనే బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ విచారించగా.తాజాగా కేటీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసింది. రేపు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు రావాలని ఆదేశించింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....