Exclusive

Publication

Byline

ఉద్ధృతంగా గోదావరి..! భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ, ఏపీలోని ఈ జిల్లాలకు అలర్ట్

Telangana, ఆగస్టు 21 -- ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరి మరింత ఉద్ధృతంగా మారింది. నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఇవాళ భద్రాచలం వద్ద నీటిమట్టం 50.8 అడుగులగా నమోదైంది. దీంతో అధికారులు రెండో ప్ర... Read More


సకల సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు - దశలవారీగా నిర్మాణాలు..!

Telangana,hyderabad, ఆగస్టు 21 -- రాష్ట్ర వ్యాప్తంగాఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల ... Read More


టీజీ ఐసెట్ 2025 అప్డేట్స్ : ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం - ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

Telangana,hyderabad, ఆగస్టు 21 -- రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ (ఫస్ట్ ఫేజ్) ప్రక్రియ షురూ అయింది. ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. అర... Read More


కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేసీఆర్, హరీశ్ రావ్ పిటిషన్లు - హైకోర్టులో వాదోపవాదనలు..!

Telangana,hyderabad, ఆగస్టు 21 -- కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్‌ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్ రావ్ హైకోర్టులో వేర్వురుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ఇవాళ ఉన్నత న... Read More


తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న ఏర్పాట్లు - 'పుష్కరిణి'లోకి భక్తులకు అనుమతి

భారతదేశం, ఆగస్టు 21 -- శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణి మరమ్మతు పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఒక నెల ముందుగానే ఈ పనులు చేపట్టగా... తాజాగానే పన్నులన్నీ పూర్తయ్యాయి. బుధవారం... Read More


ఏపీలో డిగ్రీ అడ్మిషన్లు - కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం, ఈ లింక్ తో రిజిస్ట్రేషన్ చేసుకోండి

Andhrapradesh, ఆగస్టు 21 -- రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో భాగంగా.. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు ఆగస్ట్ 26వ తేదీ ... Read More


ఇళ్లు లేని పేదలకు ఏపీ సర్కార్ శుభవార్త - అర్హులను గుర్తించేందుకు 15 రోజుల్లో సర్వే..!

Andhrapradesh, ఆగస్టు 21 -- రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి సొంతిళ్లు ఉండాలని... ఇందుకోసం తలపెట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల... Read More


కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం - కుంటలో ఈతకు దిగి ఆరుగురు చిన్నారులు మృతి

Andhrapradesh,kurnool, ఆగస్టు 20 -- కర్నూలు జిల్లాలో వర్షపు నీటితో నిండిన కుంటలో ఈతకు వెళ్లిన ఆరుగురు బాలురు నీట మునిగి చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న చిగలి గ్రామంలోని పా... Read More


హైదరాబాద్‌లో మరో విషాదం - గణేశ్‌ విగ్రహం తరలిస్తుండగా ఇద్దరు మృతి

Telangana,hyderabad, ఆగస్టు 19 -- హైదరాబాద్ లో మరో విషాదం చోటు చేసుకుంది. జల్ పల్లి నుంచి పురాణపూల్ కు గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా ఇద్దరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన బండ్లగూడ పరిధిల... Read More


ఉచిత బస్సు పథకం : 4 రోజుల్లో 47 లక్షల మంది ప్రయాణం - కండక్లర్లకు సాఫ్ట్ కాపీని కూడా చూపించొచ్చు..!

Andhrapradesh, ఆగస్టు 19 -- ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకం స్త్రీశక్తికి మంచి స్పందన కనిపిస్తోంది. రోజు రోజుకీ మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం ఒక్క రోజులోనే 18 లక్షల మందిక... Read More