Exclusive

Publication

Byline

ఏపీ డిగ్రీ అడ్మిషన్లు : రిజిస్ట్రేషన్ కు దగ్గరపడిన గడువు - సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?

Andhrapradesh, ఆగస్టు 31 -- రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం అర్హులైన విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఈ గడువు రేపటితో (సెప్టెంబర్ 1) ... Read More


కాళేశ్వరం నివేదికపై డైలాగ్ వార్..! అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్. గన్ పార్క్ వద్ద నిరసన

Telangana, ఆగస్టు 31 -- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగాయి. ఉదయం బీసీ బిల్లుతో పాటు పలు అంశాలపై చర్చ జరిగాయి. సాయంత్రం కాళేశ్వరం నివేదికపై చర్చ మొదలైంది. ముందుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్... Read More


కాళేశ్వరం నివేదికపై డైలాగ్ వార్..! అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్, గన్ పార్క్ వద్ద నిరసన

Telangana, ఆగస్టు 31 -- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగాయి. ఉదయం బీసీ బిల్లుతో పాటు పలు అంశాలపై చర్చ జరిగాయి. సాయంత్రం కాళేశ్వరం నివేదికపై చర్చ మొదలైంది. ముందుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్... Read More


లైవ్ అప్డేట్స్ : అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదిక - కాళేశ్వరం మీకోసమే.. ప్రజల కోసం కాదు : భట్టి విక్రమార్క

Telangana, ఆగస్టు 31 -- రీడిజైన్ పేరుతో ప్రతి ప్రాజెక్టును చీల్చి చెండాడారు. ఇవన్నీ పెంచి అదనంగా నీళ్లు ఇచ్చారా? మేడిగడ్డ, సుందిళ్ల పనికిరాకుండా పోయాయి. ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీళ్లు ఇవ్వలేదు. హరీష... Read More


ఉద్ధృతంగా గోదావరి వరద ప్రవాహం - భద్రాచలం వద్ద 47.9 అడుగుల నీటిమట్టం

Telangana, ఆగస్టు 31 -- భారీ వర్షాల నేపథ్యంలో గోదావరిలో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంది. క్రమంగా నీటిమట్టం పెరుగుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 47.9 అడుగ... Read More


అసెంబ్లీ ముందుకు 'కాళేశ్వరం కమిషన్' నివేదిక - ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ..!

భారతదేశం, ఆగస్టు 31 -- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శనివారం కొద్దిసేపటికే వాయిదా పడగా. ఇవాళ కీలక అంశాలపై చర్చ మొదలైంది. ముందుగా పంచాయతీ రాజ్, మున్సిపల్ సవరణ బిల్లులను సభ ముందుకు తీసుకొచ... Read More


అసెంబ్లీ సమావేశాలు : కాళేశ్వరంలోని 3 బ్యారేజీలు 20 నెలలుగా నిరుపయోగంగా మారాయి - మంత్రి ఉత్తమ్

Telangana, ఆగస్టు 31 -- తెలంగాణ శాసనసభ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కీలకమైన కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ ప్రారంభమైంది. ముందుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. ప్రధానంగా మేడిగడ్డ,... Read More


టీటీడీకి భారీ విరాళాలు - ఇవాళ ఒక్కరోజే బర్డ్ ట్రస్టుకు రూ.4 కోట్లు

Andhrapradesh,telangana,tirumala, ఆగస్టు 31 -- టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్ ఆస్పత్రికి భారీ విరాళాలు వచ్చాయి.హైదరాబాద్ కు చెందిన రెండు కంపెనీలు ఆదివారం రూ.4 కోట్లకు పైగా విరాళం ఇచ్చాయి. తిరుమల ... Read More


ఎల్లుండి మరో అల్పపీడనం..! ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన - భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

Andhrapradesh,telangana, ఆగస్టు 31 -- పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టానికి సగటున 1.5, 5.8 కి.మీ ఎత్తులో ఈ ఆవర్తనం కొనసాగుతుందని ... Read More


జూబ్లీహిల్స్ బై పోల్ : మారిన 'కాంగ్రెస్' వ్యూహాం - తెరపైకి కొత్త అభ్యర్థులు..!

భారతదేశం, ఆగస్టు 31 -- రాష్ట్రంలో మరోసారి ఉపఎన్నిక రాబోతుంది. మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ స్థానానికి బైపోల్ జరగాల్సి ఉంది. ఇప్పటికే ఈ స్థానం ఖాళీగా ఉండగా. త్వరలోనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జార... Read More