Exclusive

Publication

Byline

ఎండల దాటికి ఉమ్మడి ఆదిలాబాద్ ఉక్కిరిబిక్కిరి...! గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

Adilabad,telangana, ఏప్రిల్ 24 -- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా ఎండ తీవ్రత పెరిగిపోయింది. నిప్పుల కొలిమిలా మారిపోయింది. బుధవారం గరిష్టంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో జిల్లాలో ఉ... Read More


దృశ్యం సినిమాను తలపించేలా సాయి ప్రకాశ్ హత్య.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన వరంగల్ సీపీ

భారతదేశం, ఏప్రిల్ 23 -- వరంగల్‌లో చేయూత స్వచ్ఛంధ సంస్థ నిర్వాహకుడు సాయి ప్రకాశ్ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. హత్య అనంతరం పోలీసులకు చిక్కకుండా నిందితులు దృశ్యం సినిమాను తలపించేలా స్కెచ్ వేశా... Read More


మెడికల్ రిప్రజెంటేటివ్ బిడ్డకు సివిల్స్‌లో 11వ ర్యాంకు..సొంత ఫోన్‌ కూడా లేకుండా సివిల్స్‌లో సత్తా చాటిన ఓరుగల్లు యువతి

భారతదేశం, ఏప్రిల్ 23 -- వరంగల్ నగరంలోని శివనగర్ ఏరియాకు చెందిన ఇట్టబోయిన రాజ్ కుమార్, రజిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడు. వీరిది సామాన్య మధ్య తరగతి కుటుంబం. ఈ కుటుంబానికి చెందిన సాయిశి... Read More


రూ.50 లక్షలు ఇవ్వకపోతే చంపుతానని బెదిరింపులు, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు

భారతదేశం, ఏప్రిల్ 23 -- హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిపై నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదైంది. గ్రానైట్‌ క్వారీ యజమానిని బెదిరించారనే ఆరోపణలపై కౌశిక్‌ రెడ్డిపై కేసు నమోదు చేశారు. బాధితులు ఫిర్యాదు... Read More


మిస్సింగ్ కాదు.. మర్డర్..! సోషల్ యాక్టివిస్ట్‌ను హత్య చేసి.. బావిలో పడేసిన దుండగులు

భారతదేశం, ఏప్రిల్ 22 -- వరంగల్ యువకుడి అదృశ్యం విషాదాంతమైంది. సోషల్ యాక్టివిస్ట్‌ గా ఉన్న యువకుడి మృతదేహం నగర శివార్లలోని బావిలో గుర్తించారు. హత్యకు పాల్పడిన ముఠాను హనుమకొండ పోలీసులు అదుపులోకి తీసుకున... Read More


ఇంట్లో నుంచే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేస్కోండిలా?

భారతదేశం, ఏప్రిల్ 21 -- మీరు కారు, బైకు ఇలా ఏ వాహనం నడపాలన్నా ముఖ్యంగా ఉండాల్సినవి ఆ వాహన ఆర్​సీ, ఇన్సూరెన్స్​, పొల్యూషన్​ సర్టిఫికెట్​తో పాటు ప్రధానంగా డ్రైవింగ్​ లైసెన్స్. కొత్తగా డ్రైవింగ్​ లైసెన్స... Read More


ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు

భారతదేశం, ఏప్రిల్ 21 -- హైకోర్టుల స్థాయిలో సమగ్రత, వైవిధ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర... Read More


ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు.. జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

భారతదేశం, ఏప్రిల్ 20 -- వరంగల్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం నమిలిగొండ గ్రామానికి చెందిన బోసు బుచ్చమ్మ.. జిలెటిన్ స్టిక్స... Read More


విశాఖపట్నంలో తీవ్ర విషాదం.. కాలేజీ భ‌వ‌నం పైనుంచి దూకిన విద్యార్థి.. అక్క‌డిక‌క్క‌డే మృతి

భారతదేశం, ఏప్రిల్ 20 -- ఈ విషాద ఘ‌ట‌న గురించి పోలీసులు, తోటి విద్యార్థులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. విజ‌య‌వాడ‌కు చెందిన రాజేశ్వ‌ర‌రావు కుమారుడు ప్ర‌ణీత్ శిరం (24). 2019లో ఎన్ఆర్ఐ మెడిక‌ల్ కాలేజీలో... Read More


విష సర్పాల కంటే డేంజర్ మజ్లిస్ పార్టీ- ఎంఐఎం, కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్

భారతదేశం, ఏప్రిల్ 20 -- అకాల వర్షాలు, వడగండ్ల వానతో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిని రైతులంతా అల్లాడుతుంటే వాళ్లను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన పేరుతో విదేశాలకు వెళ్లడమేంటని కేంద్ర... Read More