Exclusive

Publication

Byline

హైదరాబాద్ లో కుండపోత వర్షం, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

భారతదేశం, మే 24 -- హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. శనివారం సాయంత్రం నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఖైరతాబాద్‌ సహా పలుచోట్ల వర్షం కురిసింది. భారీ వర్షంతో పలు ప... Read More


కంటెస్టెంట్లను వేశ్యల్లా చూస్తున్నారని మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలు- స్పందించిన మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే

భారతదేశం, మే 24 -- ఇండియాలో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ 2025 మిల్లా మాగీ వైదొలగిన విషయాలపై మిస్ వరల్డ్ సంస్థ స్పందించింది. ఇటీవల బ్రిటిష్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలపై మిస్... Read More


తిరుమలలో వరుసగా అపచారాలు, మద్యం మత్తులో కానిస్టేబుళ్లు హల్ చల్

భారతదేశం, మే 24 -- తిరుమలలో వరుసగా అపచారాలు చోటుచేసుకుంటున్నాయి. తిరుమలలో ఓ వ్యక్తి నమాజ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా పలువురు కానిస్టేబుళ్లు మద్యం తాగి తిరుమలకు వచ్చారన... Read More


తెలుగు చిత్రసీమ రిటర్న్ గిఫ్ట్ నకు థ్యాంక్స్, ఇకపై వ్యక్తిగత చర్చలు ఉండవు- పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన

భారతదేశం, మే 24 -- ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఏపీ ప్రభు... Read More


కరోనా దృష్ట్యా కడపలో టీడీపీ మహానాడు వాయిదా వేయండి, జాయింట్ కలెక్టర్ కు వైసీపీ విజ్ఞప్తి

భారతదేశం, మే 24 -- రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... కడపలో జరగనున్న మహానాడు సభను వాయిదా వేసేందుకు చర్యలు తీసుకోవాలని వైసీపీ కోరుతున్నారు. ఈ మేరకు వైసీపీ నేతలు రవీంద్రనాథ్... Read More


సినిమా థియేటర్ల బంద్ పై మంత్రి సీరియస్, విచారణకు ఆదేశం- క్లారిటీ ఇచ్చిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్

భారతదేశం, మే 24 -- ఏపీలో సినిమా హాళ్ల బంద్ కలకలం రేపుతోంది. సరిగ్గా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ కు ముందే సినిమా హాళ్ల బంద్ అంశం తెరపైకి తీసుకొచ్చారు. ఈ విషయంపై ఏపీ సినిమా... Read More


విజయవాడలో బాంబు కలకలం- రైల్వేస్టేషన్, బీసెంట్ రోడ్డులో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

భారతదేశం, మే 24 -- విజయవాడ నగరంలో బాంబు కలకలం రేగింది. రైల్వేస్టేషన్‌, బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టినట్లు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత... Read More


తెలుగు రాష్ట్రాలపై ద్రోణి ఎఫెక్ట్- రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

భారతదేశం, మే 21 -- పశ్చిమ మధ్య బంగాళాఖాతం,ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా,రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి కొనసాగుతోంది. ఆవర్తనం ప్రభావంతో గురువారం రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని... Read More


ప్రజాసమస్యల పరిష్కారానికి పవన్ కల్యాణ్ మరో కార్యక్రమం, రేపు టెక్కలిలో శ్రీకారం

భారతదేశం, మే 21 -- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుని, పరిష్కరించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే పల్లె పండగ,... Read More


శ్రీకాకుళం నుంచి మావోయిస్ట్ సుప్రీమ్ కమాండర్ వరకు-నంబాల కేశవరావు ప్రస్థానం

భారతదేశం, మే 21 -- ఛత్తీస్ గడ్ లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన పోలీసుల ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు(70) అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా... Read More