Exclusive

Publication

Byline

పంట కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలి.. రైతులకు నష్టం జరగొద్దు : సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, అక్టోబర్ 28 -- మెుంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటల సేకరణలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరి, పత్తి, మొక్కజొన్న స... Read More


తీవ్ర తుపానుగా మెుంథా.. ఈ రాత్రికి తీరం దాటే అవకాశం.. ఇప్పటికే మెుదైలన బీభత్సం!

భారతదేశం, అక్టోబర్ 28 -- మెుంథా తీవ్ర తుపానుగా బలపడింది. ఆంధ్రప్రదేశ్‌ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తీవ్ర తుపాను మారిన మెుంథా ఏపీ వైపు దూసుకువస్తోంది. దీంతో ... Read More


మెుంథా తుపాను ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్!

భారతదేశం, అక్టోబర్ 28 -- మెుంథా తీవ్ర తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తుంది. తీరం వైపు దూసుకొస్తున్న కొద్ది పరిస్థితులు మారుతున్నాయి. ఈదురుగాలులు, వర్షాలు పడుతున్నాయి. అక... Read More


ఇంటర్ పరీక్షలు 2026.. విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.500 కడితే హాజరు మినహాయింపు!

భారతదేశం, అక్టోబర్ 28 -- తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రైవేట్ ఇంటర్ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. మార్చి 2026లో నిర్వహించే ఫైనల్ పరీక్షలకు హాజరు అయ్యేందుకు విద్యార్థులకు హాజరు నుంచి మినహాయింపు దొరకనుంది. అ... Read More


తుపాను హెచ్చరికలకు కొత్త టెక్నాలజీ.. ఏపీలో రియల్‌ టైమ్ వాయిస్ అలర్ట్ సిస్టమ్!

భారతదేశం, అక్టోబర్ 28 -- బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకువస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీరప్రాంత జిల్లాల కోసం రియల్ టైమ్ వాయిస్ అలర్ట్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ప్ర... Read More


మెుంథా తుపానుతో భారీ వర్షాలు.. విమానాలు, రైళ్లు రద్దు.. తెలుసుకోవాల్సిన 10 పాయింట్స్!

భారతదేశం, అక్టోబర్ 28 -- తీవ్రమైన తుపానుగా మారిన మొంథ అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి కాకినాడ సమీపంలోని మచిలీపట్నం, కళింగపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా. భారత వాతావరణ శాఖ (IM... Read More


Montha Cyclone Update : మొంథా తుపాను ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు!

భారతదేశం, అక్టోబర్ 28 -- బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపానుగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిల... Read More


233 మండలాలు, 1419 గ్రామాలు, 44 మున్సిపాలిటీలపై మెుంథా తుపాను ప్రభావం

భారతదేశం, అక్టోబర్ 28 -- ఏపీలో మెుంథా తుపాను ప్రభావం గట్టిగా ఉంది. కోస్తా జిల్లాలోపాటుగా ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. రాయలసీమలోనూ వానలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో 233 మండలాలు, 1419 గ్రామాలు,... Read More


పూర్ణియా నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి డైరెక్ట్ విమాన సర్వీసు ప్రారంభం

భారతదేశం, అక్టోబర్ 27 -- బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా విమానాశ్రయం తన సేవలను కొత్త విమానాశ్రయాలకు విస్తరించింది. దిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాలతో ప్రత్యక్ష కనెక్టివిటీని ఏర్పాటు చేసింది. గత నెలలో వాణిజ... Read More


మెుంథా తుపాను.. విమాన సర్వీసులు రద్దు.. దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు!

భారతదేశం, అక్టోబర్ 27 -- మెుంథా ఎఫెక్ట్ చూపిస్తుంది. కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరానికి దగ్గరవుతున్న కొద్దీ ప్రభావం పెరుగుతూనే ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన... Read More