Exclusive

Publication

Byline

నవంబరు 2న శ్రీ‌వారి ఆల‌యంలో కైశికద్వాదశి ఆస్థానం.. సూర్యోద‌యానికి ముందే ఊరేగింపు ఎందుకు?

భారతదేశం, నవంబర్ 1 -- నవంబరు 2వ తేదీన కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని టీటీడి నిర్వహించనుంది. వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివ... Read More


టీజీఎస్ఆర్టీసీ కార్తీక మాసం స్పెషల్.. బడ్జెట్ ధరలో శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు!

భారతదేశం, నవంబర్ 1 -- కార్తీక మాసం శివుడికి ఎంతో ఇష్టమైనది. ఈ మాసంలో నదీ స్నానాలు, ఆలయాల సందర్శన ఎక్కువగా చేస్తారు. చాలా మంది భక్తులు శైవ క్షేత్రాలను దర్శించుకుంటారు. అయితే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆ... Read More


మూడు గంటల్లోనే పెన్షన్ అందిస్తున్నాం.. పింఛన్ పంపిణీ ఆపబోం : సీఎం చంద్రబాబు

భారతదేశం, నవంబర్ 1 -- సత్యసాయి జిల్లాలోని పెద్దన్నవారి పల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో మెరుగ్గా... Read More


హైదరాబాద్ నుంచి అరుణాచల మోక్ష యాత్ర.. గిరిప్రదక్షిణ చేయాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ బెస్ట్ ప్యాకేజీ!

భారతదేశం, నవంబర్ 1 -- అరుణాచల శివయ్యను దర్శించుకోవాలని తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు వెళ్తుంటారు. ఇటీవలి కాలంలో అరుణాచలం వెళ్లి గిరిప్రదక్షిణ చేసే వారి సంఖ్య పెరిగింది. అయితే అలాంటి వారికి ... Read More


2026కి అదనపు హజ్ యాత్ర కోటాను కోరుతున్న తెలంగాణ!

భారతదేశం, నవంబర్ 1 -- 2026 హజ్ యాత్రకు తెలంగాణకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు అందడంతో, అదనపు కోటా అంశాన్ని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర హజ్ కమిటీ.. సీఎం రేవంత... Read More


Srikakulam Stampede Video : శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట వీడియో.. సాయం కోసం కేకలు వేసిన మహిళలు!

భారతదేశం, నవంబర్ 1 -- శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది మరణించారు. ఇందులో 8 మంది మహిళలు, 12 సంవత్సరాల బాలుడు ఉన్నారు. ఏకాదశి పర్వదినం క... Read More


కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.. పరిహారం ప్రకటన

భారతదేశం, నవంబర్ 1 -- శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఘటనలో 9 మంది మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అం... Read More


ముంచెత్తిన మెుంథా తుపాను.. వరద నీటితో ఓరుగల్లు ఆగమాగం!

భారతదేశం, అక్టోబర్ 30 -- వరంగల్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది. మెుంథా తుపాను ప్రభావంతో భారీగా వర్షం పడి వరంగల్, హన్మకొండ నగరాలను జలదిగ్బంధంలోనే చి... Read More


ప్రైవేట్ కాలేజీలకు ఝలక్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ తనిఖీలు!

భారతదేశం, అక్టోబర్ 30 -- ఫీజు రీయింబర్స్‌మెంట్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ నిధుల కిందకు వచ్చే అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు, కళాశాలలను సమగ్రంగా తనిఖీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఫీజు రీయిం... Read More


కరెంట్, తాగునీటి విషయంలో జాగ్రత్త.. తుపాను తర్వాత పాటించాల్సిన విషయాలు!

భారతదేశం, అక్టోబర్ 30 -- మెుంథా తుపాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణను అతలాకుతలం చేసింది. వాగులు, వంకల గుండా నీరు ప్రవహిస్తూనే ఉంది. పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా పలు జిల్లాలకు రెడ్ అలర... Read More