Exclusive

Publication

Byline

తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో 15 శాతం వరకు కోత : సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, జనవరి 12 -- పిల్లలు, సీనియర్ సిటిజన్ల కోసం వినూత్న కార్యక్రమాలైన బాల భరోసా పథకం, ప్రణామ్ డే కేర్ సెంటర్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 37 ప్రదేశాలలో ఒక్కొక్కటి రూ.1 కోటి వ్యయంతో నిర్మి... Read More


ఉద్యోగులకు సంక్రాంతి గిఫ్ట్.. డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, జనవరి 12 -- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా కరవు భత్యం(డీఏ)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరిం... Read More


ఉద్యోగులకు డీఏ ప్రకటన.. జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణకు కమిషన్

భారతదేశం, జనవరి 12 -- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా కరవు భత్యం(డీఏ)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరిం... Read More


ఉద్యోగులకు డీఏ ప్రకటన.. జిల్లాలు, మండలాల విభజనకు కమిషన్‌ : సీఎం కీలక కామెంట్స్

భారతదేశం, జనవరి 12 -- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా కరవు భత్యం(డీఏ)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరిం... Read More


తెలంగాణ ప్రాజెక్టులకు నేను అడ్డు చెప్పలేదు.. పోలవరంలో మిగిలిన నీళ్లు వారు వాడుకోవచ్చు : చంద్రబాబు

భారతదేశం, జనవరి 12 -- జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గిన్నీస్ వరల్డ్ రికార్డుల గురించి ఎక్కడో వినేవాళ్లం ఇప్పుడు భారత్... Read More


పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు..సుప్రీం కోర్టులో పిటిషన్ ఉపసంహరించుకున్న తెలంగాణ

భారతదేశం, జనవరి 12 -- పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేసింది. ఈ సందర్భంగా కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ అర్హత లే... Read More


పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు..సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ఉపసంహరించుకున్న తెలంగాణ

భారతదేశం, జనవరి 12 -- పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేసింది. ఈ సందర్భంగా కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ అర్... Read More


సంక్రాంతికి పల్లెకు పట్నం.. హైదరాబాద్-విజయవాడ హైవేపై రద్దీ

భారతదేశం, జనవరి 12 -- హైదరాబాద్-విజయవాడ హైవేలో వరుసగా మూడో రోజు సోమవారం కూడా రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి హైదరాబాద్ నుండి అనేక మంది ఆంధ్రప్రదేశ్‌లోని తమ ఊర్లకు వెళుతున్నారు. పం... Read More


సంక్రాంతికి ముందు ఈ ఆలయంలో వింత ఆచారం.. ఆడవారికి నో ఎంట్రీ!

భారతదేశం, జనవరి 12 -- అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గం పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలోని శ్రీ సంజీవరాయ (ఆంజనేయ) ఆలయంలో శతాబ్దాల నాటి ఆచారం కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం సంక్ర... Read More


హన్మకొండలో 300 వీధి కుక్కలను చంపిన ఘటన.. 9 మందిపై కేసు నమోదు

భారతదేశం, జనవరి 11 -- హన్మకొండ జిల్లాలో దాదాపు 300 వీధి కుక్కలను చంపిన ఘటనలో తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జనవరి 9న జంతు సంక్షేమ కార్యకర్తలు అదులాపురం గౌతమ్, ఫర్జానా బేగం దాఖ... Read More