Exclusive

Publication

Byline

మహిళా భద్రతకు హైదరాబాద్ మెట్రో మరో ముందడుగు - విధుల్లోకి ట్రాన్స్‌జెండర్లు..!

భారతదేశం, డిసెంబర్ 2 -- హైదరాబాద్ మెట్రో రైలు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రత కోసం 20 మంది ట్రాన్స్ జెండర్ సిబ్బందిని భద్రతా సేవల్లో చేర్చుకున్నట్లు ప్రకటించింది. ఇండక్షన్ సెక్యూరిటీ శిక్షణ పూ... Read More


టీజీ సెట్ అభ్యర్థులకు అలర్ట్ - పరీక్షలు వాయిదా, ఇదిగో తాజా ప్రకటన

భారతదేశం, డిసెంబర్ 2 -- తెలంగాణ సెట్ ఎగ్జామ్ - 2025పై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేశారు. అధికారులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం. డిసెంబర్ 10 నుంచి 12 తేద... Read More


'హిల్ట్' పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట - పారిశ్రామికవాడల్లో పర్యటనలు

భారతదేశం, డిసెంబర్ 2 -- 'హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ' పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ... Read More


ఆస్ట్రేలియా పౌరులే టార్గెట్..! హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ 'ఫేక్ కాల్ సెంటర్', వెలుగులోకి కీలక విషయాలు

భారతదేశం, నవంబర్ 30 -- ఆస్ట్రేలియా పౌరులను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ నకిలీ కాల్ సెంటర్ ను నడుపుతున్న తొమ్మిది మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్య నిందితులుగా ప్రవీణ్, ప్రకాష్ ఉండగా.. క... Read More


తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు - 3 వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు

భారతదేశం, నవంబర్ 29 -- "తరలిరండి - ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోండి.." అన్న నినాదంతో ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచంలో పేరొందిన ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, ట... Read More


బీడీఎల్ హైదరాబాద్‌లో 80 ఉద్యోగ ఖాళీలు - నోటిఫికేషన్ వివరాలివే

భారతదేశం, నవంబర్ 28 -- భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్‌ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 80 ఖాళీలున్నాయని నోటిఫికేష... Read More


తిరుపతి - సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ : ప్రయాణికులకు శుభవార్త... అదనంగా మరో 4 కోచ్ లు..!

భారతదేశం, నవంబర్ 26 -- సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిచే వందే భారత్ రైలుపై రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 20 బోగీలతో పరుగులు పెట్టనుంది. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచే (నవంబర్ 27, 2025) అమల్లోకి రాన... Read More


డిసెంబర్ 8,9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా 'తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్'

భారతదేశం, నవంబర్ 26 -- అంత‌ర్జాతీయ సంస్థ‌ల పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్థానంగా హైద‌రాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ నిల‌వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పెట్టుబ‌డిదారుల‌కు సంబంధిం... Read More