భారతదేశం, జనవరి 3 -- జేఈఈ మెయిన్స్ 2026 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఒక ముఖ్యమైన సూచన చేసింది. రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించిన గుర్తింపు పత్రాలను పీడీఎఫ్ ... Read More
భారతదేశం, జనవరి 3 -- 2026 సంవత్సరం స్మార్ట్ఫోన్ లవర్స్కి అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వబోతోంది. బడ్జెట్ నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు వరుస లాంచ్లతో మొబైల్ మార్కెట్ కళకళలాడుతోంది. పలు ప్రధాన కంపెనీలు తమ వ... Read More
భారతదేశం, జనవరి 3 -- స్మార్ట్ఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెడ్మీ నోట్ 15 5జీ, రెడ్మీ నోట్ 15 5జీ 108 మాస్టర్ పిక్సెల్ ఎడిషన్ వచ్చే వారం భారత్లో లాంచ్ కానున్నాయి. షావోమీ ఇప్పటికే ... Read More
భారతదేశం, జనవరి 3 -- కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాల కుమారుడు రైహాన్ వాద్రా ఒక ఇంటివాడు కాబోతున్నారు. తన చిన్ననాటి ప్రేయసి అవివా బేగ్తో ఆయన నిశ్చితార్థం వైభవంగా జర... Read More
భారతదేశం, జనవరి 3 -- కెనడాలో నివసిస్తున్న విదేశీయులకు రానున్న రోజులు అత్యంత సవాలుతో కూడుకున్నవిగా మారనున్నాయి. అక్కడ లక్షలాది మంది వర్క్ పర్మిట్ వీసా గడువు ముగుస్తుండటంతో, అక్రమ వలసదారుల సంఖ్య భారీగా ... Read More
భారతదేశం, జనవరి 3 -- భారతీయ వాహన మార్కెట్లో ప్రస్తుతం ఎస్యూవీల ట్రెండ్ ఏ స్థాయిలో ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్దే హవా. కానీ, ఎస్యూవీల సునామీలోనూ ... Read More
భారతదేశం, జనవరి 3 -- భారతదేశపు మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ 'బజాజ్ పల్సర్' రజతోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టి విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, బజా... Read More
భారతదేశం, జనవరి 3 -- భారతీయ రోడ్లపై అత్యంత ఆదరణ పొందిన ఎస్యూవీల్లో ఒకటైన 'కియా సెల్టోస్' ఇప్పుడు సరికొత్త రూపంలో మన ముందుకు వచ్చింది. 2026 కియా సెల్టోస్ని కియా ఇండియా ఇటీవలే అధికారికంగా లాంచ్ చేసింద... Read More
భారతదేశం, జనవరి 3 -- వెనెజువెలా రాజధాని కారకాస్ నగరం శనివారం తెల్లవారుజామున పేలుళ్లలతో దద్దరిల్లింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కనీసం ఏడు భారీ పేలుళ్లు సంభవించాయి. అదే సమయం... Read More
భారతదేశం, జనవరి 3 -- ఈ ఏడాది జరగబోయే అసోం శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వరుసగా మూడోసారి అధికారాన్ని సాధించే దిశగా దూసుకెళుతోందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన తాజా ట్రాక... Read More