భారతదేశం, జనవరి 3 -- స్మార్ట్ఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెడ్మీ నోట్ 15 5జీ, రెడ్మీ నోట్ 15 5జీ 108 మాస్టర్ పిక్సెల్ ఎడిషన్ వచ్చే వారం భారత్లో లాంచ్ కానున్నాయి. షావోమీ ఇప్పటికే ఈ ఫోన్లకు సంబంధించిన డిజైన్, కలర్ ఆప్షన్లు, కీలక ఫీచర్లను టీజ్ చేస్తూ అందరిలో ఆసక్తిని పెంచేసింది. ఈ స్మార్ట్ఫోన్లు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్తో పాటు రెడ్మీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
స్టాండర్డ్ రెడ్మీ నోట్ 15 5G మోడల్ స్నాప్డ్రాగన్ చిప్సెట్తో వస్తుండగా, ఇందులో 5,520ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇక 'మాస్టర్ పిక్సెల్ ఎడిషన్' ప్రత్యేకంగా ఫోటోగ్రఫీ ప్రియుల కోసం 108 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్తో రాబోతోంది.
లాంచ్కు ముందే ఈ ఫోన్ల ధర, ఫీచర్ల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి:
రెడ్మీ నోట్ 15 5జీ సిరీస్ స్మా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.