Exclusive

Publication

Byline

పెండింగ్‌లో ఉన్న విదేశీ స్కాలర్‌షిప్ బకాయిలు రూ.303 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

భారతదేశం, అక్టోబర్ 30 -- తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న విదేశీ స్కాలర్‌షిప్ బకాయిల కోసం రూ.303 కోట్లు విడుదల చేసింది. 2022 నుండి అన్ని బకాయిలను ప్రభ... Read More


గ్రామానికి చేరుకోలేకపోయిన అంబులెన్స్.. పోలీస్ జీపులో ఆసుపత్రికి గర్బిణి.. కవలలు జననం!

భారతదేశం, అక్టోబర్ 30 -- ఆంధ్రప్రదేశ్‌లో మెుంథా తుపాను ప్రభావంతో భారీగా పడింది. దీంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు అయ్యాయి. తుపానుతో వాగులు, వంకల్లో వరద నీరు భారీగా ప్రవహించింది. ఇదే సమయంలో బా... Read More


తెలంగాణపై విరుచుకుపడిన మెుంథా.. ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు!

భారతదేశం, అక్టోబర్ 30 -- ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి తీరం దాటిన మెుంథా తుపాను ప్రభావం కారణంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా బుధవారం చాలా ప్రాంతాల్... Read More


కర్నూలు బస్సు ఫైర్ యాక్సిడెంట్‌లో ట్విస్ట్.. అసలు ఈ ప్రమాదానికి కారణం మరో బస్సు!

భారతదేశం, అక్టోబర్ 30 -- కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఇటీవల బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. అంతకుముందు బైకర్ శివశంకర్ మరణించాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచ... Read More


ఏపీ ప్రజలకు అలర్ట్.. జలవనరుల శాఖ నుంచి కీలక ప్రకటన!

భారతదేశం, అక్టోబర్ 30 -- మెుంథా తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఏపీ తీరందాటినా దాని ప్రభావం ఇంకా తగ్గడం లేదు. దీంతో ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. కృష్ణా... Read More


మెుంథా ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో వాన ముసురు.. ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు!

భారతదేశం, అక్టోబర్ 29 -- తీవ్రమైన మెుంథా తుపాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మచిలీపట్నం, కళింగపట్నం మధ్య (కాకినాడకు దక్షిణంగా నర్సాపూర్ సమీపంలో) దాటింది. తరువాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. మెుంథా ప్రభావంత... Read More


మెుంథా ప్రభావంతో హైదరాబాద్‌లో వాన ముసురు.. ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు!

భారతదేశం, అక్టోబర్ 29 -- తీవ్రమైన మెుంథా తుపాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మచిలీపట్నం, కళింగపట్నం మధ్య (కాకినాడకు దక్షిణంగా నర్సాపూర్ సమీపంలో) దాటింది. తరువాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. మెుంథా ప్రభావంత... Read More


హైదరాబాద్ : ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులతో ఈ రూట్‌లో 9 నెలలు ట్రాఫిక్ మళ్లింపు

భారతదేశం, అక్టోబర్ 29 -- జాతీయ రహదారి 44పై ప్యారడైజ్ జంక్షన్-డైరీ ఫామ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు మెుదలుకానున్న నేపథ్యంలో ఈ నెల 30.10.2025 నుంచి ట్రాఫిక్ మళ్లింపు ఉండనుంది. దాదాపు తొ... Read More


ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. బాలికల వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా!

భారతదేశం, అక్టోబర్ 28 -- కరీంనగర్ జిల్లాలో కురిక్యాల పాఠశాలలో షాకింగ్ ఘటన జరిగింది. పాఠశాల అటెండర్ బాలికల వాష్ రూమ్‌లో సీక్రెట్ కెమెరాను ఏర్పాటు చేశాడు. హెడ్ మాస్టర్ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిం... Read More


మెుంథా తుపాను సమయంలో ప్రజలకు సాయం చేయడానికి 558 కంట్రోల్ రూమ్‌లు!

భారతదేశం, అక్టోబర్ 28 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెుంథా తుపాను ఎదుర్కోవడానికి అధికారులను సిద్ధం చేసింది. ప్రజలకు సహాయం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 558 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. వీటిలో ఒక రాష్ట... Read More