Exclusive

Publication

Byline

రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో భద్రతా తనిఖీలు : దేవాదాయ శాఖ మంత్రి

భారతదేశం, నవంబర్ 2 -- శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించ... Read More


హైదరాబాద్‌లో భారీ వర్షం.. రహదారులు జలమయం, ట్రాఫిక్ ఇబ్బందులు!

భారతదేశం, నవంబర్ 2 -- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. చాలా మంది ఆఫీసుల నుంచి తిరిగివచ్చే సమయం కావడంతో ట్... Read More


ఇస్రో CMS-03 ప్రయోగం సక్సెస్.. నిర్ణిత కక్ష్యలోకి శాటిలైట్.. ఇది ఎందుకు ప్రత్యేకం?

భారతదేశం, నవంబర్ 2 -- భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరోసారి చరిత్ర సృష్టించింది. అత్యంత బరువైన LVM3-M5 వాహక నౌక ద్వారా సీఎంఎస్-03 ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్... Read More


రూ.500కే రూ.16 లక్షల ఇల్లు.. లక్కీ డ్రాలో కొట్టేసిన 10 నెలల పాప!

భారతదేశం, నవంబర్ 2 -- అదృష్టం ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో చెప్పలేం. మనం అనుకోం.. కానీ మనకు రావాలి అని రాసిపెట్టి ఉంటే.. లక్షలు విలువ చేసేదైనా కాళ్ల దగ్గరకు వస్తుంది. అలాంటి వాటికి తాజాగా యాదాద్రి భువనగ... Read More


అండమాన్ యాత్రకు వెళ్తారా? హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలు

భారతదేశం, నవంబర్ 2 -- అండమాన్ వెళ్లి చూసి రావాలి అనుకునేవారికి మంచి అవకాశం. ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి ప్యాకేజీ నడుపుతోంది. AMAZING ANDAMAN EX HYDERABAD (SHA18) పేరుతో అందుబాటులో ఉంది. ఆరు రోజ... Read More


కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలోని మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత

భారతదేశం, నవంబర్ 2 -- ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. ఇందులో ఒక బాలుడు, 8 మంది మహిళలు ఉన్నారు. 25 మందికి తీవ్ర గాయాలు... Read More


జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాన్ని డిసైడ్ చేసేది యువతేనా? సోషల్ మీడియాపై పార్టీల ఫోకస్!

భారతదేశం, నవంబర్ 2 -- జూబ్లీహిల్స్ బైపోల్ రాజకీయం హీటెక్కింది. రోజురోజుకు అధికార, ప్రతిపక్షాలు విమర్శలతో ప్రచారాన్ని మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది మూడు ప్రధాన పార్టీలు... Read More


జోగి రమేష్, జగన్‌కు ఉన్న లింకు బయటకు రాబోతుంది : బుద్దా వెంకన్న

భారతదేశం, నవంబర్ 2 -- కల్తీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అధికారులు తీసుకెళ్లారు. అయితే తాజాగా జోగి రమేష్ మీద టీ... Read More


పేదల ఇళ్లే టార్గెట్.. పెద్దవాళ్ల జోలికి హైడ్రా ఎందుకు వెళ్లలేదు? : కేటీఆర్

భారతదేశం, నవంబర్ 2 -- తెలంగాణ భవన్‌లో పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయం నినాదంతో ఎగ్జిబిషన్ నిర్వహించారు. హైడ్రాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ... Read More


కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన మంత్రి లోకేశ్

భారతదేశం, నవంబర్ 1 -- శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు. రెయిలింగ్ ఊడిపడి ఈ ఘటన జరిగింది. ఇందులో 8 మంది మహిళలు, 12 ఏళ్ల బాలుడు ఉన్నారు. చాలా మంది ... Read More