Exclusive

Publication

Byline

నేటి నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్.. 10 లక్షల మందితో బహిరంగ సభకు ప్లాన్!

భారతదేశం, నవంబర్ 3 -- పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలనే డిమాండ్‌ మీద ప్రైవేట్ కాలేజీలు నవంబర్ 3 నుంచి బంద్ పాటిస్తున్నాయి. నవంబర్ 6న లక్ష మంది సిబ్బందితో ప్రైవేట్ కాలేజీల ... Read More


చేవెళ్ల బస్సు ప్రమాదంలో గుండెను పిండేసే దృశ్యాలు.., కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవి!

భారతదేశం, నవంబర్ 3 -- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును కంకర ల... Read More


నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లు.. 48 గంటల్లో డబ్బులు జమ!

భారతదేశం, నవంబర్ 3 -- ఏపీలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రతి రైతుకు కనీస మద్దతు ధర తక్షణమే అందేలా, ఎటువంటి విధానపరమైన జాప్యాలు లేకుండా చూసుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌కు వరి... Read More


ఆర్టీసీ బస్సుపై పడినపోయిన కంకర లారీ.. 20 మంది స్పాట్ డెడ్!

భారతదేశం, నవంబర్ 3 -- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర లోడుతో వెళ్తున్న లారీ ఆర్టీసీ బస్సుపై పడింది. ఈ ఘటనతో బస్సులోని చాలా మంది ప్రయాణికులు అందులో కూరుకుప... Read More


ఆర్టీసీ బస్సుపై పడిపోయిన కంకర లారీ.. 20 మంది స్పాట్ డెడ్!

భారతదేశం, నవంబర్ 3 -- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర లోడుతో వెళ్తున్న లారీ ఆర్టీసీ బస్సుపై పడింది. ఈ ఘటనతో బస్సులోని చాలా మంది ప్రయాణికులు అందులో కూరుకుప... Read More


ఆర్టీసీ బస్సుపై పడిపోయిన కంకర లారీ.. 20 మందికి పైగా మృతి!

భారతదేశం, నవంబర్ 3 -- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర లోడుతో వెళ్తున్న లారీ ఆర్టీసీ బస్సుపై పడింది. ఈ ఘటనతో బస్సులోని చాలా మంది ప్రయాణికులు అందులో కూరుకుప... Read More


ఆర్టీసీ బస్సుపై పడినపోయిన కంకర లారీ.. 17 మంది స్పాట్ డెడ్!

భారతదేశం, నవంబర్ 3 -- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర లోడుతో వెళ్తున్న లారీ ఆర్టీసీ బస్సుపై పడింది. ఈ ఘటనతో బస్సులోని చాలా మంది ప్రయాణికులు అందులో కూరుకుప... Read More


చేవెళ్ల రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం.. రూ.2 లక్షలు ప్రకటించిన కేంద్రం!

భారతదేశం, నవంబర్ 3 -- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉ... Read More


బాపట్లలో కారును ఢీ కొట్టిన లారీ.. నలుగురు దుర్మరణం!

భారతదేశం, నవంబర్ 3 -- ఇటీవల కర్నూలు జిల్లా చిన్నటేకూరు బస్సు ప్రమాదం మరవకముందే ఏపీలో మరికొన్ని ఘటనలు జరిగాయి. తాజాగా బాపట్ల జిల్లాలోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో కారు, లారీ ఢీ కొట్టాయి. దీంతో... Read More


పటాన్‌చెరులోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. దట్టమైన పొగలు!

భారతదేశం, నవంబర్ 2 -- పటాన్‌చెరు పారిశ్రామికవాడలో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రూప కెమికల్స్ పరిశ్రమలో ఈ ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పాశమైలారం సమీపంలో ఉన్న ఈ ... Read More