భారతదేశం, ఏప్రిల్ 24 -- పహల్గాంలోని అందమైన లోయలో ప్రశాంతమైన కుటుంబ విహారయాత్రగా మొదలైన కార్యక్రమం ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు పీడకలగా మారింది. అందులో ఒక కుటుంబం మంగళవారం ఉగ్రవాదుల చే... Read More
Hyderabad, ఏప్రిల్ 24 -- కీళ్లనొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. అలాంటి వారు ఆహారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరానికి పోషణ అందించడంతో పాటు, శరీర వేడిని నిర్వహించడానికి... Read More
Hyderabad, ఏప్రిల్ 24 -- తెలుగు టీవీ సీరియల్స్ లో నంబర్ వన్ ర్యాంకు మళ్లీ మారింది. 14వ వారం తొలిసారి కార్తీకదీపం సీరియల్ హవాకు చెక్ పెట్టగా.. ఇప్పుడు 15వ వారం కూడా ఆ సీరియల్ రెండో స్థానానికే పరిమితమైం... Read More
భారతదేశం, ఏప్రిల్ 24 -- మీ జిమెయిల్ అక్కౌంట్ లో స్టోరేజ్ ఫుల్ అయినట్లయితే, వెంటనే స్టోరేజ్ ను క్లియర్ చేసుకోవడం అవసరం. డ్రైవ్, ఫోటోలు వంటి గూగుల్ సేవలలో భాగస్వామ్యం చేయబడిన 15 జీబీ ఉచిత స్టోరేజీని జిమ... Read More
భారతదేశం, ఏప్రిల్ 24 -- విజయ్ సేతుపతి ఏస్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. మే 23న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. అదే రోజు ఈ మూవీ తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్... Read More
Adilabad,telangana, ఏప్రిల్ 24 -- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా ఎండ తీవ్రత పెరిగిపోయింది. నిప్పుల కొలిమిలా మారిపోయింది. బుధవారం గరిష్టంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో జిల్లాలో ఉ... Read More
Hyderabad, ఏప్రిల్ 24 -- మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమా అంటే అందులోని ట్విస్టులు, థ్రిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ఇండస్ట్రీ మేకర్స్ ఇవి వెన్నతో పెట్టిన విద్య. అయితే ఇప్పుడు చెప్పబ... Read More
Telangana, ఏప్రిల్ 24 -- బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 2025- 26 విద్యా సంవత్సరానికి గానూ ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఇందుకు ఆన్ ల... Read More
భారతదేశం, ఏప్రిల్ 24 -- ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అంశం కొలిక్కి రావడంతో ఏపీలో ఉద్యోగ నియామక ప్రక్రియలో వేగం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. మ... Read More
భారతదేశం, ఏప్రిల్ 24 -- హల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు, దీనికి సూత్రధారి అయిన వారికి వారు ఊహించిన దానికంటే పెద్ద శిక్ష పడుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదులకు చెందిన మిగిలిన భూములను మట్టిలో క... Read More