Exclusive

Publication

Byline

ఆగస్టు 23, 2025 తెలుగు పంచాంగం.. అమృత కాలం, దుర్ముహుర్తం

Hyderabad, ఆగస్టు 23 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం. ... Read More


వినాయక చవితి 2025 ఎప్పుడు? ఆగస్ట్ 26నా లేక 27నా?

భారతదేశం, ఆగస్టు 23 -- వినాయక చవితి అంటే మనందరికీ పండుగ వాతావరణమే గుర్తుకొస్తుంది. విఘ్నాలను తొలగించే వినాయకుడిని, జ్ఞానం, శ్రేయస్సులకు అధిపతిగా భావించి దేశవ్యాప్తంగా ఘనంగా ఈ పండుగను జరుపుకుంటాం. అయిత... Read More


హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు: 50 పెట్రోలింగ్ బైక్‌లు, 100 ట్రాఫిక్ మార్షల్స్‌

భారతదేశం, ఆగస్టు 22 -- హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు హైదరాబాద్ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా 50 ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్‌లను,... Read More


వర్షాకాలంలో మహిళల ఆరోగ్య సమస్యలు... ఈ చిన్న పొరపాట్లు చేస్తే సంతానలేమి ముప్పు తప్పదు

భారతదేశం, ఆగస్టు 22 -- వర్షాకాలం... ఎడతెరిపిలేని వానలు కురుస్తాయి. నగరాల్లో వీధులన్నీ నీటితో నిండిపోతాయి. ఇళ్లలోకి నీళ్లు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మందికి ఆఫీసులకు వెళ్లడం పెద్ద తలనొప్పి. తడి... Read More


అక్రమ యూరియా అమ్మకాలను ఆపండి: తెలంగాణ ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సూచన

భారతదేశం, ఆగస్టు 22 -- హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమంగా యూరియా అమ్మకాలు జరుగుతున్నాయని, దీనివల్ల యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు.... Read More


పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అదనంగా రూ. 5 వేల కోట్లు కేటాయించండి: కేంద్ర ఆర్థిక మంత్రికి ముఖ్యమంత్రి వినతి

భారతదేశం, ఆగస్టు 22 -- న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న అభ... Read More


NDA అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కే మా మద్దతు: సీఎం చంద్రబాబు నాయుడు

భారతదేశం, ఆగస్టు 22 -- న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి అభ్యర్థిని కాకుండా వేరేవారికి టీడీపీ మద్దతు ఇస్తుందని ప్రతిపక్షాలు ఆశించడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నా... Read More


అమరావతిలో దేశంలోనే అతిపెద్ద గ్రంథాలయం: మంత్రి నారా లోకేశ్‌

భారతదేశం, ఆగస్టు 22 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో త్వరలో దేశంలోనే అతిపెద్ద, అత్యంత ఆధునిక కేంద్ర గ్రంథాలయం (సెంట్రల్ లైబ్రరీ) నిర్మించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్ర... Read More


తెలంగాణకు యూరియా కష్టాలు: కేంద్రం రాజకీయ వివక్ష చూపుతోందన్న రాష్ట్ర ప్రభుత్వం

భారతదేశం, ఆగస్టు 22 -- హైదరాబాద్: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం యూరియా కేటాయింపుల్లో తెలంగాణపై రాజకీయ వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. దీనివల్ల యూరియా కొరత ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందుల... Read More


Google Pixel 10 vs iPhone 16: ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్లలో ఏది బెస్ట్ ఛాయిస్?

భారతదేశం, ఆగస్టు 22 -- ఎన్నో అంచనాల మధ్య ఎదురుచూస్తున్న సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. గూగుల్ తన కొత్త సిరీస్ పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ ఫోన్లను విడు... Read More