భారతదేశం, నవంబర్ 19 -- రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా అన్నదాతలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఎం-కిసాన్ యోజన (PM-KISAN Yojana) 21వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు, నవంబర్ 19న విడుదల చేశారు. ఈ పథకం కింద 9 కోట్ల మంది రైతు లబ్ధిదారుల ఖాతాల్లోకి Rs.18,000 కోట్లకు పైగా నిధులు జమ అయ్యాయి.
ప్రతి రైతు కుటుంబానికి నేరుగా Rs.2,000 చొప్పున ఈ విడత మొత్తం జమ అయింది. ఈ సొమ్ము మీ ఖాతాలో పడిందో లేదో తెలుసుకోవడానికి, మీరు ఈ పథకానికి అర్హులా కాదా అని తెలుసుకోవడానికి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ప్రారంభం: 2019 ఫిబ్రవరి 24న ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
ఆర్థిక సహాయం: ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి మొత్తం Rs.6,000 ఆర్థిక సహాయం అందిస్తారు.
విడతలు: ఈ Rs.6,000ను మూడు సమాన విడతల్లో (ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.