Exclusive

Publication

Byline

చారిత్రక అందాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు.. రేపు వరంగల్ కు మిస్ వరల్డ్ అందగత్తెలు

భారతదేశం, మే 13 -- తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం ఓరుగల్లు నగరం. కాకతీయుల రాజధానిగా వెలుగొందిన ఈ నగరం.. చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాలు, గొలుసుకట్టు చెరువులు, శిల్ప కళా వై... Read More


అదృశ్యమైన ఐసీఏఆర్ మాజీ చీఫ్ కావేరిలో అనుమానాస్పద మృతి

Bengaluru, మే 12 -- ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) మాజీ డైరెక్టర్ జనరల్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుబ్బన్న అయ్యప్పన్ శ్రీరంగపట్నంలోని కావేరి నదిలో శవమై కనిపించారు. ఈ నెల 7న అయ్యప... Read More


బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కేసులు - కొరడా ఝుళిపిస్తున్న ఓరుగల్లు పోలీసులు

Telangana,warangal, మే 10 -- వరంగల్ నగరంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ కొంతమంది న్యూసెన్స్ చేస్తున్నారు. రోడ్లపైనే తీరిగ్గా మందు బాటిల్ ఓపెన్ చేసి, దర్జాగా లాగించేస్తున్నారు. దీంతో సాధారణ ప్రజలు, ... Read More


మిస్ వరల్డ్ ప్రతినిధులకు మూడంచెల భద్రత.. దాదాపు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు!

భారతదేశం, మే 10 -- ఓ వైపు ఇండియా - పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మరో వైపు ఆపరేషన్ కగార్‌తో తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ హై టెన్షన్ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ సుందరీమ... Read More


నేటి నుంచి మిస్ వరల్డ్ పోటీలు - జిగేల్ మంటున్న 'వరంగల్ కోట'

Telangana,warangal, మే 10 -- మిస్‌ వరల్డ్‌ పోటీలు షురూ కానున్నాయి. ఇవాళ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ప్రారంభం కానున్నాయి.ఈ వేడుకలకు 110కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్నారు. ... Read More


గ్రే హౌండ్స్ జవాన్ల మృతిపై తీవ్ర చర్చ.. రహస్యంగా డెడ్ బాడీల తరలింపు, పోస్టుమార్టం..కాల్పుల్లోనే మృతి?

భారతదేశం, మే 9 -- పేరూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల దాడిలో మృతి చెందిన జవాన్ల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. మొదట ల్యాండ్ మైన్ పేలడం వల్ల చనిపోయారని ప్రచారం జరగగా.. పోస్టుమార్టంలో మాత్రం బుల్ల... Read More


భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? నిపుణుల మాట ఇదీ

భారతదేశం, మే 9 -- భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 నష్టాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీలోని ధోరణులు భారత బెంచ్మార్క్ ఇం... Read More


ఎయిర్ పోర్టులకు 3 గంటల ముందే రావాలని ప్రయాణికులను కోరిన విమానయాన సంస్థలు

భారతదేశం, మే 9 -- పలు సరిహద్దు జిల్లాలపై పాక్ సైన్యం దాడి చేసిన నేపథ్యంలో విమానాశ్రయాల్లో భద్రతా చర్యలను పెంచిన కారణంగా ప్రయాణికులు మూడు గంటల ముందుగానే విమానాశ్రయాలకు చేరుకోవాలని పిలుపునిస్తూ వాణిజ్య ... Read More


8 పాక్ క్షిపణులను అడ్డుకున్న భారత్.. జమ్మూలో భారీ పేలుడు

భారతదేశం, మే 9 -- గురువారం సాయంత్రం జమ్మూలో వరుస పేలుళ్లు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పాకిస్తాన్‌లోని, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసిన ఒక రోజు తర్వా... Read More


ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ కాల్పులు.. 13 మంది మృతి

భారతదేశం, మే 8 -- మే 7 అర్థరాత్రి జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి అనేక ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం మళ్ళీ కాల్పులు జరిపింది. భారత సాయుధ దళాలు ఈ కాల్పులకు తగిన ప్రతిఘటన ఇచ్చాయి. కుప్... Read More