Exclusive

Publication

Byline

ఈ రోజు బ్యాంకులు పనిచేస్తాయా? ఈద్-ఉల్-ఫితర్‌కు బ్యాంకు సెలవు ఉందా?

భారతదేశం, మార్చి 31 -- రమజాన్ ఈద్ (రమదాన్ ఈద్ లేదా ఈద్-ఉల్-ఫితర్ అని కూడా పిలుస్తారు) కారణంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ రోజు మూసి ఉన్నాయి. రేపు కూడా పొడిగించిన సెలవు కారణంగా బ్యాంకు... Read More


దక్షిణాది రాష్ట్రాల ఐక్యత ఇప్పుడు చాలా అవసరం.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపు

భారతదేశం, మార్చి 31 -- తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతకుముందు దక్షిణాది రాష్ట్రాల ఐక్యత అవసరం ఎప్పుడూ ఇంతగా లేదని, ఇప్పుడు అవసరం ఎంతో ఉంద... Read More


ప్రధాని మోదీకి వ్యక్తిగత కార్యదర్శిగా నియమితులైన నిధి తివారీ.. ఎవరీ అధికారి?

భారతదేశం, మార్చి 31 -- న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత కార్యదర్శిగా ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి నిధి తివారీని నియమించినట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. నిధి తివారీని ప... Read More


Annamayya Accident : అన్నమ‌య్య జిల్లాలో విషాదం, కొండ‌పై అగ్ని ప్రమాదం-మేతకోసం వెళ్లి 65 మూగజీవాలు మృతి

భారతదేశం, మార్చి 31 -- Annamayya Accident : అన్నమ‌య్య జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండ‌పై అగ్ని ప్రమాదం జ‌రిగింది. దీంతో మేత కోసం వెళ్లిన 62 జీవాలు కాలి బూడిద‌య్యాయి. మ‌రికొన్నింటికి తీవ్ర గ... Read More


నిఫ్టీ 26,000 దాటుతుందా? ఎలాంటి అంశాలు ప్రభావం చూపుతాయి?

భారతదేశం, మార్చి 31 -- సంవత్సరాంతానికి నిఫ్టీ లక్ష్యం 26,000 దగ్గర ఉంటుందని క్లయింట్ అసోసియేట్స్ సహ వ్యవస్థాపకుడు హిమాంశు కోహ్లీ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నిఫ్టీ 23,500 వద్ద ఉంది. రానున్న రోజుల్లో... Read More


Warangal Kakatiya University : రూ.428.82 కోట్లతో కేయూ బడ్జెట్

తెలంగాణ,వరంగల్, మార్చి 30 -- కాకతీయ విశ్వవిద్యాలయం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.428.82 కోట్లతో అంచనా బడ్జెట్ ను ప్రతిపాదించింది. యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ కె.ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన శని... Read More


Investment Fraud : పెట్టుబడి పేరుతో రూ.40.90 లక్షలు మోసం, అంతర్రాష్ట్ర సైబర్ కేటుగాడు అరెస్టు

భారతదేశం, మార్చి 30 -- Investment Fraud : ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఘరానా మోసానికి పాల్పడిన సైబర్ నేరస్తుడిని కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్ లోని సూరత్ జిల్లాకు చెందిన నితిన్ దేవచం... Read More


Karimnagar : రూ. 60 వేలు లంచం తీసుకుంటా...! ఏసీబీకి చిక్కిన మార్కెట్‌ కమిటీ ఉద్యోగులు

తెలంగాణ,కరీంనగర్, మార్చి 30 -- కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ ఏ.పురుషోత్తం పాపం పండింది. అడ్తి వ్యాపారాలను లంచం కోసం వేధించడంతో విసిగిపోయిన వ్యాపారులు ఏసీబీని ఆశ్రయించారు. ఫ్... Read More


Sathyasai Tragedy : పండుగ పూట తీవ్ర విషాదం, సైనైడ్ తాగి బంగారం వ్యాపారి కుటుంబం సామూహిక ఆత్మహ‌త్య

భారతదేశం, మార్చి 30 -- Sathyasai Tragedy : శ్రీస‌త్యసాయి జిల్లాలో ఉగాది పండగ రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సైనైడ్ తీసుకుని బంగారం వ్యాపారి కుటుంబం సామూహిక ఆత్మహ‌త్యకు పాల్పడింది. ఒకే కుటుంబంలో న‌ల... Read More


Bandi Sanjay : కాంగ్రెస్ కు అవినీతి వైరస్ సోకింది, ఆందోళన వ్యాక్సిన్ తో బీజేపీ పోరాడుతుంది- బండి సంజయ్

భారతదేశం, మార్చి 30 -- Bandi Sanjay : కరీంనగర్ లో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉగాది శుభాకాంక్షలతో సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త పంచాంగం విశ్వావసు నామ సంవత్సరంలో దోపిడీ దొంగతనాలు, ప్రజాప్రతినిధ... Read More