భారతదేశం, డిసెంబర్ 12 -- న్యూఢిల్లీ: నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి చెందిన రాజకీయ సభలో జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన కేసును మద్రాస్ హైకోర్టు (Madras High Court) డీల్ చేసిన విధానంలో "ఎక్కడో లోపం ఉంది (Something is wrong)" అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ వ్యాఖ్య చేసింది. కరూర్ (Karur) కేసును మద్రాస్ హైకోర్టు యొక్క మధురై బెంచ్ పరిధిలోకి వచ్చినా, చెన్నై బెంచ్ ఈ కేసును ఎలా నిర్వహించిందనే అంశంపై అక్టోబర్లో సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నివేదికను కోరింది.
మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సమర్పించిన నివేదికను పరిశీలించిన తర్వాత, ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.