Exclusive

Publication

Byline

నథింగ్ ఫోన్ 3ఏ లైట్​ లాంచ్​ త్వరలోనే! ధర, ఫీచర్లు లీక్..

భారతదేశం, అక్టోబర్ 26 -- ప్రముఖ టెక్నాలజీ కంపెనీ నథింగ్ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. భారత్‌తో పాటు గ్లోబల్ మార్కెట్ కో... Read More


Cyclone Montha : తుపాను ఎఫెక్ట్​- ఒడిశాలో భారీ వర్షాలు..

భారతదేశం, అక్టోబర్ 26 -- బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన 'మోంథా' తుపాన్ ముప్పు నేపథ్యంలో ఒడిశాలోని విపత్తు నిర్వహణ బృందాలు హై అలర్ట్‌ను ప్రకటించాయి. ఈ తుపాన్ తీరం దాటడానికి ముందే, అక్టోబర్ 27 నుంచి ఆ రాష్ట... Read More


3ఏళ్లల్లో 25శాతం కన్నా ఎక్కువ రిటర్నులు ఇచ్చిన మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ ఇవి..

భారతదేశం, అక్టోబర్ 26 -- మీరు మిడ్‌ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? గత కొంతకాలంగా అత్యద్భుతమైన రాబడిని అందించిన ఫండ్స్​ కోసం వెతుకుతున్నారా? అయితే మీ కోసమే ఈ ప్రత్యేక స... Read More


సింగిల్​ ఛార్జ్​తో 460 కి.మీ కన్నా ఎక్కువ రేంజ్​! విన్​ఫాస్ట్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలపై బిగ్​ అప్డేట్​..

భారతదేశం, అక్టోబర్ 26 -- వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ సంస్థ విన్​ఫాస్ట్ భారత మార్కెట్‌లో అధికారికంగా తమ తొలి మోడళ్ల డెలివరీలను ప్రారంభించింది! ఈ సంస్థకు చెందిన వీఎఫ్​6, వీఎఫ్... Read More


ఐఐటీ, ఎన్​ఐటీలే కాదు.. జేఈఈ​ స్కోర్​తో ఈ టాప్​ కాలేజీల్లో కూడా ప్రవేశాలు!

భారతదేశం, అక్టోబర్ 26 -- జేఈఈ మెయిన్స్​ 2026 మొదటి సెషన్ తేదీలు దగ్గరపడుతున్నాయి. జనవరి 2026లో ఈ పరీక్ష జరగనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 2025 చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇంజనీరింగ్... Read More


7000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా- ఐక్యూ 13 కన్నా ఐక్యూ 15.. ఎందులో బెటర్​?

భారతదేశం, అక్టోబర్ 26 -- చైనాలో విడుదలైన కొద్ది రోజులకే తమ తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐక్యూ 15ను భారత్‌లో లాంచ్​ చేసేందుకు సంస్థ సిద్ధమవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మైక్రోసైట్ ఇప్పటికే అమెజాన్​లో... Read More


రేంజ్​లో రాజీ లేదు, ధర రూ. 20లక్షల లోపు.. ఈ 5 ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ కార్లు బెస్ట్​!

భారతదేశం, అక్టోబర్ 26 -- భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ మునుపెన్నడూ లేనంత వేగంగా ముందుకు దూసుకెళుతోంది! ముఖ్యంగా ఈ 2025.. అఫార్డిబుల్​ ఈవీలకు ఒక కీలకమైన సంవత్సరంగా మారింది. ప్రధాన ఆటోమొబైల్ తయార... Read More


కర్నూల్​ జిల్లాలో అగ్నికి ఆహుతైన ప్రైవేట్​ బస్సు- 20మంది మృతి! అసలేం జరిగింది?

ఆంధ్రప్రదేశ్​ కర్నూల్​ జిల్లాలోని హైదరాబాద్​, Oct. 24 -- బెంగళూరు హైవేపై విషాదకర ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్​ నుంచి బెంగళూరుకు వెళుతున్న ఓ ప్రైవేట్​ బస్సులో మంటలు చేరగాయి. కొద్ది క్షణాల్లోనే బస్సు అగ... Read More


Kurnool bus accident : పుర్రెలే మిగిలాయి! టైర్లు కూడా కనిపించడం లేదు- మాంసం ముద్దలా మృతదేహాలు..

హైదరాబాద్​, Oct. 24 -- బెంగళూరు హైవేపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూల్​ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో 20మందికిపైగా మరణించారు. ... Read More