Exclusive

Publication

Byline

Location

కార్పొరేట్ వైద్యం మీ నియోజకవర్గంలోనే.. పీపీపీ మోడల్‌లో 61 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు!

భారతదేశం, ఫిబ్రవరి 19 -- సంకీర్ణ ప్రభుత్వానికి ప్రతి ప్రాణం విలువైనదేనని వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో నొక్కిచెప్పారు. రాష్ట్ర ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి అనేక చర్యల... Read More


ఏపీఈపీడీసీఎల్‌లో మొత్తం 2,947 పోస్టులు ఖాళీ.. త్వరలో నోటిఫికేషన్ విడుదల

భారతదేశం, ఫిబ్రవరి 19 -- ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్(APEPDCL) పరిధిలో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవ... Read More


ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2026కు శాసనసభ ఆమోదం.. ఓటు హక్కు నమోదుపై కీలక నిర్ణయం

భారతదేశం, ఫిబ్రవరి 18 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు - 2026కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా ... Read More


రంజాన్ మాసం... ఆఫీస్ నుంచి ఉద్యోగులు గంట ముందుగానే వెళ్లేందుకు అనుమతి!

భారతదేశం, ఫిబ్రవరి 11 -- పవిత్ర రంజాన్ మాసంలో ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలలో పనిచేసే ముస్లిం ఉద్యోగులు ఒక గంట ముందుగా పని నుండి బయలుదేరడానికి అనుమతిస్తూ ఆంధ్రప్రద... Read More


ప్రభుత్వం కీలక నిర్ణయం... ఆఫీస్ నుంచి ఉద్యోగులు గంట ముందుగానే వెళ్లేందుకు అనుమతి!

భారతదేశం, ఫిబ్రవరి 11 -- పవిత్ర రంజాన్ మాసంలో ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలలో పనిచేసే ముస్లిం ఉద్యోగులు ఒక గంట ముందుగా పని నుండి బయలుదేరడానికి అనుమతిస్తూ ఆంధ్రప్రద... Read More


మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు, ఫిబ్రవరి 14న బడ్జెట్.. ఏఐ ఆధారిత అటెండెన్స్

భారతదేశం, ఫిబ్రవరి 11 -- ఆంధ్రప్రదేశ్ శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) అసెంబ్లీ సమావేశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అవసరమైతే సమావేశాలను పొడిగించే అవకా... Read More


రెండేళ్లలో అమరావతి నెక్స్ట్ లెవల్.. క్వాంటం కంప్యూటర్ల తయారీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

భారతదేశం, ఫిబ్రవరి 9 -- సచివాలయంలో మంత్రులు, పలు శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్‌గా హాజరయ్యారు. జీఎస్‌డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్... Read More


కేంద్ర బడ్జెట్‌లో పోలవరం, అమరావతికి కేటాయింపులు.. పలు విద్యా సంస్థలకు పరిశోధన గ్రాంట్లు!

భారతదేశం, ఫిబ్రవరి 1 -- 2026 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు మౌలిక సదుపాయాలు, గ్రామీణాభివృద్ధి, విద్యకు స్పష్టమై... Read More


కేంద్ర బడ్జెట్‌లో అమరావతికి కేటాయింపులు.. పలు విద్యా సంస్థలకు పరిశోధన గ్రాంట్లు!

భారతదేశం, ఫిబ్రవరి 1 -- 2026 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు మౌలిక సదుపాయాలు, గ్రామీణాభివృద్ధి, విద్యకు స్పష్టమై... Read More


అమరావతిలో తొలిసారి రిపబ్లిక్‌ డే వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌

భారతదేశం, జనవరి 26 -- గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో మెుదటిసారి వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం ... Read More