Exclusive

Publication

Byline

ఓటీటీలో ఆ రెండు సినిమాల హవా.. ఎక్కువ వ్యూస్ వచ్చిన టాప్ 5 మూవీస్‌లో తొలి రెండు స్థానాల్లో..

భారతదేశం, నవంబర్ 10 -- ఓటీటీలో కన్నడ, మలయాళ భాషలకు చెందిన రెండు సినిమాలు తమ హవా కొనసాగిస్తున్నాయి. వరుసగా రెండో వారం కూడా ఈ మూవీసే టాప్ 2లో నిలిచాయి. అందులో ఒకటి కాంతార ఛాప్టర్ 1 కాగా.. మరొకటి లోకా ఛా... Read More


'ఇద్దరు గుజరాతీలు' బీహార్‌పై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు: తేజస్వీ యాదవ్

భారతదేశం, నవంబర్ 10 -- బీహార్ ఎన్నికల రణరంగంలో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, అధికార ఎన్డీయే కూటమిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తన ఎక్స్ ... Read More


మెనోపాజ్‌తో సతమతమవుతున్న ట్వింకిల్ ఖన్నా.. 'నేను అలసిపోయాను, వేడెక్కిపోతున్నాను'

భారతదేశం, నవంబర్ 10 -- నటిగా కెరీర్ మొదలుపెట్టి, రచయిత్రిగా, కాలమిస్ట్‌గా రాణిస్తున్న ట్వింకిల్ ఖన్నా తన వ్యక్తిగత జీవితంలోని ముఖ్యమైన అంశాలను, సరదాగా, సూటిగా పంచుకోవడం అలవాటు. అక్షయ్ కుమార్ సతీమణి అయ... Read More


ప్రముఖ రచయిత అందెశ్రీ ఇకలేరు.. అనారోగ్యంతో కన్నుమూత!

భారతదేశం, నవంబర్ 10 -- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఇకలేరు. ఆదివారం రాత్రిపూట హైదరాబాద్‌ నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంత... Read More


ప్రముఖ రచయిత అందెశ్రీ ఇకలేరు..!

భారతదేశం, నవంబర్ 10 -- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఇకలేరు. ఆదివారం రాత్రిపూట హైదరాబాద్‌ నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంత... Read More


ప్రముఖ రచయిత అందెశ్రీ ఇకలేరు.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!

భారతదేశం, నవంబర్ 10 -- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఇకలేరు. ఆదివారం రాత్రిపూట హైదరాబాద్‌ నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంత... Read More


ఢిల్లీ ఎర్ర కోట దగ్గర కారు బాంబు పేలుడు.. 8 మంది మృతి

భారతదేశం, నవంబర్ 10 -- ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం (నవంబర్ 10) సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. పార్కింగ్ చేసిన కారులో శక్తివంతమైన పేలుడు జరగడంతో కనీసం 8 మంది మరణించారు. 24 మంది... Read More


తిరుపతి లడ్డూ వివాదం : టీటీడీకి రూ.250 కోట్ల విలువైన నకిలీ నెయ్యిని ఎలా సరఫరా చేశారు?

భారతదేశం, నవంబర్ 10 -- తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డూ తయారీ కోసం కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్టుగా సీబీఐ గుర్తించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక పాల సంస్థ 2019 నుంచి 2024 మధ్య ఐదేళ్లపాటు టీటీడీకి రూ.... Read More


ముస్లింలు ఆర్​ఎస్​ఎస్​లో చేరొచ్చా? మోహన్​ భాగవత్​ సమాధానం ఇది..

భారతదేశం, నవంబర్ 10 -- "రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్​ఎస్​ఎస్)​లో ముస్లింలు చేరవచ్చా?" అని చాలా కాలంగా చాలా మంది మనసులో ఉన్న ప్రశ్నకు మోహన్​ భాగవత్​ సమగ్రమైన సమాధానం ఇచ్చారు. "సంఘ్ ప్రయాణం 100 ఏళ్లు... Read More


గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: సుశీల ఆఖరి కోరిక- మీనాను నగల గురించి అడిగిన బామ్మ- వణికిపోయిన ప్రభావతి, మనోజ్

భారతదేశం, నవంబర్ 10 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో కామాక్షిని టీవీ అడుగుతుంది ప్రభావతి. అది ఇవ్వడానికి ఒప్పుకుంటుంది కామాక్షి. మరోవైపు సుమతి ఫోన్ తీసుకొచ్చి మీనాకు ఇస్తుంది. కవరి... Read More