Exclusive

Publication

Byline

Location

విద్యార్థులకు భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్థ పోటీలు - ఈ నెంబర్లను సంప్రదించండి

భారతదేశం, నవంబర్ 29 -- తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్థ పోటీలను నిర్వహించనున్నారు.ఈ మేరకు వివరాలను ప్రకటించారు.న‌వంబరు 30వ తేదీన తిరుప‌తి అన్న‌మాచార్య క‌ళామందిరంలో ఉద‌యం 9 గంట‌ల... Read More


తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు - రేపట్నుంచే టికెట్ల రిజిస్ట్రేషన్‌, పూర్తి సమాచారం ఇదే

భారతదేశం, నవంబర్ 26 -- తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వే... Read More


తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - 10 రోజుల పాటు ఈ టికెట్లు రద్దు..! వివరాలివిగో

భారతదేశం, నవంబర్ 20 -- శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అలర్ట్ ఇచ్చింది. అలిపిరిలోని శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను 10 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వైకుంఠ ఏ... Read More


తిరుమలలో ఉచిత బస్సుల సంఖ్య పెంపు, మరింత ఆకర్షణీయంగా సూచిక బోర్డులు - ఈవో ఆదేశాలు

భారతదేశం, నవంబర్ 16 -- తిరుమలలో శ్రీవారి భక్తుల సౌకర్యార్థం కోసం టీటీడీ మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. వివిధ ప్రాంతాలను భక్తులు సులువుగా గుర్తించేలా సూచిక బోర్డులను మరింత ఆకర్షిణీయంగా తీర్చిదిద్దనుంది... Read More


తిరుమల : టీటీడీకి ఎలక్ట్రిక్ బస్సు విరాళం

భారతదేశం, నవంబర్ 15 -- తిరుమల శ్రీవారిని ప్రతినిత్యం వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. అంతే సంఖ్యలో విరాళాలు అందుతాయి. ఇటీవలే కాలంలో విరాళాలు ఇచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. వీరిలో కొంతమంది భక్త... Read More


తిరుమల : కళ్యాణకట్ట, లడ్డూ కౌంటర్ వద్ద హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు - టీటీడీ కీలక నిర్ణయాలు

భారతదేశం, నవంబర్ 9 -- తిరుమలోని కళ్యాణకట్ట, లడ్డూ కౌంటర్ వద్ద హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అధికారులకు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబ... Read More


శ్రీవారి భక్తులకు అలర్ట్ - నవంబరు 9న తిరుమలలో కార్తీక వన భోజనం, పలు సేవలు రద్దు

భారతదేశం, నవంబర్ 8 -- తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక వన భోజన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది. నవంబర్ 9వ తేదీన తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేట... Read More


తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు

భారతదేశం, నవంబర్ 7 -- తిరుమల శ్రీవారి భక్తులకు కీలక అప్డేట్ వచ్చేసింది. శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. ఈ మేరకు టీటీడీ ఆలయ ఈవో అ... Read More


తిరుమల : లక్కీ డిప్ విధానం రద్దు - అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో మార్పులు..!

భారతదేశం, నవంబర్ 6 -- అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పడు అమల్లో ఉన్న లక్కీ డిప్ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఇకపై FIFO (First In... Read More