Exclusive

Publication

Byline

Location

నేటి నుంచే నాంపల్లి నుమాయిష్.. టికెట్ ధర పెంచారా? ట్రాఫిక్ మళ్లింపు ఇలా!

భారతదేశం, జనవరి 1 -- హైదరాబాద్‏లో ఏటా జరిగే నుమాయిష్‌ మెుదలైంది. సుమారు నెలా పదిహేను రోజులపాటు నాంపల్లి నుమాయిష్ జరుగుతుంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుంచి రాత్రి... Read More


ఫిబ్రవరిలో మూడు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్..! ఏ ఏరియా ఏ కార్పొరేషన్‌లోకి?

భారతదేశం, జనవరి 1 -- గ్రేటర్ హైదరాబాద్‌లో మరో కోత్త అధ్యాయం మెుదలుకాబోతోంది. ఇటీవల ఓఆర్ఆర్‌ వరకు విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) హోదా ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. 2025... Read More


2025 : తెలంగాణలో 199 అవినీతి కేసులు నమోదు.. 273 మంది నిందితులను అరెస్టు చేసిన ఏసీబీ

భారతదేశం, డిసెంబర్ 31 -- అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) 2025లో మొత్తం 199 కేసులు నమోదు చేసి, 273 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఇయర్ రౌండ్ అప్‌లో తెలిపింది. మొత్తం కేసుల్లో 157 ట్రాప్ కేసులు, వీటిలో 176... Read More


కస్టమర్లు తాగి వాహనాలు నడపకుండా చూడాలి.. క్యాబ్‌ బుకింగ్‌లను తిరస్కరిస్తే చర్యలు

భారతదేశం, డిసెంబర్ 30 -- నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ప్రజా ప్రయోజనాల కోసం సైబరాబాద్ పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు. అడ్వైజరీ ప్రకారం.. క్యాబ్, టాక్సీ, ఆటోరిక్షా ఆపరేటర్లు యూనిఫాంలో ఉండాలి. చెల్లు... Read More


న్యూ ఇయర్‌కు హైదరాబాద్ మెట్రో టైమింగ్ పొడిగింపు.. మెట్రోలో మద్యం తీసుకెళ్లొచ్చా?

భారతదేశం, డిసెంబర్ 30 -- న్యూ ఇయర్ వేడుకల కోసం హైదరాబాద్ నగరం రెడీ అయింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో కూడా అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసింది. డిసెంబర్ 31వ తేదీన ... Read More


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. సంతకం చేసి వెళ్లిపోయిన కేసీఆర్!

భారతదేశం, డిసెంబర్ 29 -- డిసెంబర్ 29న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ఎక్కువగా నీటిపారుదల సమస్యలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణ, గోదావరి నదీ జలాలపై చర్చ జరగనుంది. ... Read More


తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. సంతకం చేసి వెళ్లిపోయిన కేసీఆర్!

భారతదేశం, డిసెంబర్ 29 -- డిసెంబర్ 29న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ఎక్కువగా నీటిపారుదల సమస్యలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణ, గోదావరి నదీ జలాలపై చర్చ జరగనుంది. ... Read More


టీజీఎస్ఆర్టీసీ నుంచి గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు!

భారతదేశం, డిసెంబర్ 29 -- హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్ రానుంది. కేంద్ర ప్రభుత్వ పీఎం ఈ-డ్రైవ్‌ పథకం కింద గ్రేటర్‌ హైదరాబాద్‌కు త్వరలోనే 2,000 ఎలక్ట్రిక్‌ బస్సులు రానున్నాయి. ఈ బస్సులను తెలంగాణ రాష్ట్... Read More


మహిళలకు బైక్ టాక్సీ, ఈ-ఆటో డ్రైవింగ్‌లో ఫ్రీ ట్రైనింగ్.. 100 శాతం జాబ్ ప్లేస్‌మెంట్

భారతదేశం, డిసెంబర్ 29 -- హైదరాబాద్ సీపీ సజ్జనర్ తన ఎక్స్ ఖాతాలో మహిళలకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. అది ఏంటంటే.. మహిళలకు ఉచితంగా డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. బైక్ టాక్సీ, ఈ-ఆటో నడపాలనుకునే మహిళలకు ఇద... Read More


డిసెంబర్ 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. నదీ జలాలపై గట్టిగా చర్చ

భారతదేశం, డిసెంబర్ 25 -- డిసెంబర్ 29న ఉదయం 10.30 గంటలకు తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. కృష్ణా, గోదావరి నద... Read More