భారతదేశం, జనవరి 30 -- దేశంలో బంగారం ధరలు గురువారం పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం(10 గ్రాములు) ధర రూ.10 పెరిగి రూ.82,860కి చేరింది. మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ.10 పెరిగి.. రూ.75,960 చేరుకుంది. బుధవారం ఈ ధర రూ. 75,950గా ఉండేది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 7,596గా కొనసాగుతోంది. 22 క్యారెట్ల వంద గ్రాముల బంగారం ధర రూ.7,59,600గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు గురువారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి(పది గ్రాములు) ధర రూ. 76,110గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 83,010గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 75,960 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 82,860గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ దాదాపు ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధ...