తెలంగాణ,హైదరాబాద్, మార్చి 19 -- తెలంగాణ శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే. బడ్జెట్ ప్రసంగాన్ని చదవి వినిపించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ. రూ. రూ. 3,04,965 కోట్లతో కూడిన పద్దును ప్రవేశపెడుతున్నట్లు భట్టి తెలిపారు.రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....