భారతదేశం, ఫిబ్రవరి 23 -- శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 317 పాయింట్లు పెరిగి 82,815 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 117 పాయింట్లు వృద్ధిచెంది 25,571 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 432 పాయింట్లు పెరిగి 61,172 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 947.57 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,479.99 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ ఫిబ్రవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 2,479.99 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 13,954.02 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించాయి. ఉదయం 9 గంటల 25 నిమి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.