భారతదేశం, ఫిబ్రవరి 2 -- బడ్జెట్ 2026 సందర్భంగా ఆదివారం నిర్వహించిన ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1547 పాయింట్లు పడి 80,723 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 495 పాయింట్లు పతనమై 24,825 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1193 పాయింట్లు పడి 58,417 వద్దకు చేరింది.
ఆదివారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 611.69 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 853.33 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.
జనవరి నెలలో ఎఫ్ఐఐలు మొత్తం మీద రూ. 41,435.22 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 69,220.74 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.