PM KISAN: రైతుల ఖాాతాల్లో పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు పడే తేదీ ఇదే..
భారతదేశం, ఏప్రిల్ 24 -- పీఎం కిసాన్ పథకం 16వ విడతను 2024 ఫిబ్రవరి 28న అర్హులైన రైతులందరికీ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) విడుదల చేశారు. మొత్తం వాయిదా మొత్తం రూ.21,000 కోట్లకు పైగా విలువ చేసే ఈ మొత్తాన్ని 9 కోట్ల మంది లబ్ధిదారులైన రైతులకు అందించారు. ఈ పథకం (PM KISAN) దేశంలోని అన్ని రైతు కుటుంబాలకు సాగు కోసం మద్దతును అందిస్తుంది. ఈ పథకం ప్రకారం, అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ .2,000 వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. అంటే, మొత్తంగా సంవత్సరానికి రూ .6,000 వారికి లభిస్తాయి.
పీఎం కిసాన్ వెబ్సైట్ ప్రకారం పీఎం కిసాన్ (PM KISAN) రిజిస్టర్డ్ రైతులకు ఈకేవైసీ తప్పనిసరి. పీఎం కిసాన్ పోర్టల్ లో ఓటీపీ ద్వారా ఈకేవైసీ అందుబాటులో ఉంది. లేదా బయోమెట్రిక్ బీఆర్ డీ ఈకేవైసీ కోసం సమీపంలోని సీఎస్ సీ సెంటర్లను సంప్రదించవచ్చు.
పీఎం కిసాన్ (PM KIS...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.