భారతదేశం, ఫిబ్రవరి 9 -- ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో పెద్ద రాజకీయ దుమారం రేగింది. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఇంఫాల్లోని రాజ్ భవన్లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు సీఎం బీరెన్ సింగ్ తన రాజీనామాను సమర్పించారు. రాష్ట్రంలో రెండు తెగల మధ్య హింస తర్వాత మణిపూర్ ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎందుకంటే చాలా రోజులుగా మెయితీ, కుకీ అనే తెగల మధ్య వైరంతో మణిపూర్ అట్టుడుకిపోతుంది. ఈ హింస దేశవ్యాప్తంగా విమర్శలకు గురైంది. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఈరోజు దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆ తర్వాత సీఎం పదవికి రాజీనామా చేశారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
మణిపూర్ ప్రజలకు సేవ చేయడం ఇప్పటివరకు గౌరవంగా భావిస్తున్నానని బీరెన్ సింగ్ తన రాజీనామాలో రాశారు. 'కేంద్ర ప్రభుత్వానికి నేను చాలా కృతజ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.