భారతదేశం, ఏప్రిల్ 7 -- IRCTC Special: భారత్ గౌరవ్ పర్యాటక రైలు ఏప్రిల్ 23న బయల్దేరుతుుంది. విజయవాడ నుంచి బయల్దేరే ఈ యాత్ర పది రోజుల పాటు సాగుతుంది. ఈ యాత్రలో భాగంగా విజయవాడ నుంచి బయలుదేరే ట్రైన్ గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, కాగజ్ నగర్, బల్లార్షా, వార్దా, నాగపూర్ ల మీదుగా వెళ్తుంది.
https://www.irctctourism.com/tourpackageBooking?packageCode=SCZBG40
భారత్గౌరవ్ రైలు గురుకృప యాత్రలో భాగంగా విజయవాడ నుంచి ఈ నెల 23న ఉదయం 8 గంటలకు ఈ రైలు బయలు దేరుతుంది. అదే రోజు రాత్రి 8.08 గంటలకు పెద్దపల్లికి చేరుతుంది.
25న ఉదయం 8 గంటలకు హరిద్వార్ చేరుకుంటుంది. సందర్శకులను అక్కడి బస కేంద్రానికి తరలిస్తారు. మానసదేవి ఆలయ దర్శనం, రాత్రి సమయంలో గంగా హారతి అనంతరం రాత్రి బస ఏర్పాటు చేస్తారు.
26న ఉదయం రిషికేష్ చేరుకొని గంగా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.