భారతదేశం, మార్చి 15 -- Child Aadhaar Camps : రాష్ట్రంలో చిన్నారులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. రెండు విడతలుగా నిర్వహించే ఈ క్యాంపులు, మార్చి 19 నుంచి మార్చి 22 వరకు మొదటి విడతగా జరుగుతాయి. రెండో విడతగా మార్చి 25 నుంచి మార్చి 28 వరకు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిన్నారులకు ఆధార్ నమోదుతో పాటు అప్డేట్ కూడా చేయించుకునేందుకు అవకాశం కల్పించింది.
రాష్ట్రవ్యాప్తంగా 0-6 ఏళ్ల వయస్సు గల చిన్నారులకు ఆధార్ నమోదు చేసేందుకు ప్రత్యేక ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ పేర్కొంది. తప్పనిసరిగా చిన్నారులకు ఆధార్ నమోదయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.