Andhrapradesh, మే 18 -- రేపట్నుంచి ఏపీ ఈఏపీసెట్ - 2025 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపట్నుంచి (మే 19) మే 27 వరకు పరీక్షలు జరనగున్నాయి. ఈ పరీక్షలకు 3.62 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
ఏపీ ఈఏపీసెట్ -2025 పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 145 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలోని హైదరాబాద్ లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.
ఈసారి ఇంజినీరింగ్ విభాగంలో 2,80,597, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 81,832 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించిన ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇక మే 21 నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ స్ట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.