Hyderabad, మే 7 -- మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదికైంది. ఈ కార్యక్రమం వల్ల ప్రపంచ దృష్టిని తెలంగాణ రాష్ట్రం ఆకర్షించనుంది. ఇదే అవకాశంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణా గ్రామీణ పర్యాటకాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు సిద్ధమయ్యారు.
తెలంగాణ గ్రామీణ సాంస్కృతిక, చారిత్రక, పర్యాటక వైభవంను ప్రపంచానికి పరిచయం చేసేందుకు మిస్ వరల్డ్ ఈవెంట్ను అద్భుత అవకాశంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకునేందు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది.
మిస్ వరల్డ్ ఈవెంట్ కు 120 దేశాలకు చెందిన అందగత్తెలు పోటీపడబోతున్నారు. 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అందుకే మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ పర్యాటకాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖంగా ప్రమోట్ చేసేందుక ,విదేశీ పర్యాటకులను ఆకర్షించుకునేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.
మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.