Telangana, మే 8 -- తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 50కి పైగా డిమాండ్లను ప్రస్తావిస్తూ. వేర్వురు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. జూన్‌ మొదటి వారం తర్వాత ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్నాయి.

పెండింగ్ డీఏలు, ఈహెచ్‌ఎస్‌, ఫిట్‌మెంట్‌, పాత పెన్షన్ విధానం, 317జీవోపై సమీక్ష వంటి పలు సమస్యలను ఉద్యోగ సంఘాలు ప్రస్తావిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర గడిచినప్పటికీ. తమ సమస్యలపై మాత్రం దృష్టిపెట్టడం లేదని చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. వెంటనే తమ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు, ప్రభుత్వ వైఖరికి సంబంధించిన ముఖ్యమైన అంశ...