భారతదేశం, డిసెంబర్ 16 -- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 2024-25 ప్రకారం, తలసరి ఆదాయం పరంగా తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాల పక్కన ఉంది. రూ. 3,87,623 తలసరి ఆదాయంతో, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, మహారాష్ట్ర, కేరళతో సహా అనేక పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుంది. ఇది రాష్ట్ర బలమైన ఆర్థిక వేగాన్ని నొక్కి చెబుతుందని నిపుణులు అంటున్నారు. చిన్న రాష్ట్రంగా ఉన్న ఢిల్లీ రూ.4,93,024తో దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం నమోదు చేసింది.
డాలర్ల పరంగా తెలంగాణ తలసరి ఆదాయం 4,295 డాలర్ల వద్ద ఉంది. ప్రధాన రాష్ట్రాలలోరూ.3,80,906తో కర్ణాటకతో పోల్చితే తెలంగాణ ముందుంది. తమిళనాడు రూ.3,61,619, హర్యానా రూ.3,53,182, మహారాష్ట్ర రూ.3,09,340, కేరళ రూ.3,08,338 తర్వాత స్థానాల్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.