భారతదేశం, డిసెంబర్ 8 -- ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ప్రకటన నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 447 పాయింట్లు పెరిగి 85,712 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 153 పాయింట్లు వృద్ధిచెంది 26,186 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 488 పాయింట్లు పెరిగి 59,777 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 438.9 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,189.17 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ డిసెంబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 10403.62 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 19,785.5 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.